మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన గురువారం స్టాండింగ్ కమిటీ సమావేశం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల రూంలో జరిగింది. ఈ సమావేశంలో 32 అంశాలు, ఏడు టేబుల్ అంశాలకు సభ్యులు ఆమోదించినట్ల�
తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే విజయ డెయిరీ పాలను అన్ని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు(హాస్టళ్ల)లకు సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, క
ఉస్మానియా యూనివర్సిటీ: లాలాపేటలోని విజయ డెయిరీలో బాయిలర్లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు తీవ్రంగా, మరో ముగ్గురికి స్వల గాయాలయ్యాయి. వారిని వెంటనే దవాఖానకు తరలించారు.
పాడి రైతుల బకాయి బిల్లులు వెంటనే చెల్లించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని మదర్ డైయిరీ మాజీ డైరెక్టర్ చింతలపూరి వెంకటరామిరెడ్డి, రాజాపేట పాల సొసైటీ చైర్మన్ సంధిల భాస్కర్ గౌడ్ హెచ్చరించారు.
పాడి రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని విజయ డెయిరీ యాజమాన్యం పనిచేయాలని వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ సూచించింది. రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అధ్యక్షతన కమిషన్ కార్యాలయంలో విజయడెయిరీ సంస్థప�
పాడి రైతులు కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్నారు. అరిగోస పడుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. అటు ప్రభుత్వ సంస్థ మదర్ డెయిరీ, ఇటు స్వతంత్ర బాడీ మదర్ డెయిరీలో పాల బిల్లులు వస్తలేవు.
రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ విజయ డెయిరీ కీలక నిర్ణయం తీసుకున్నది. ఆవు పాల ధరను తగ్గించి.. బర్రె పాల ధరను లీటర్కు రూ.4 వరకు పెంచేందుకు సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది.
పాడి రైతులు కన్నెర్ర చేశారు. మూడు నెలలుగా పెండింగ్లో ఉన్న పాల బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాం డ్ చేశారు. నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం పెద్దాపూర్ గ్రామానికి చెందిన పాడి రైతులు సోమవారం హైదర�
Dairy Farmers | పాడి రైతుల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇవాళ యాదగిరిగుట్ట విజయ డైరీ వద్ద నిరసన చేపట్టిన రైతులతో కలిసి రైతు సంఘం నాయకులు విజయ డైరీ ఇన్ఛార్జ్ బాల
కరీంనగర్ డెయిరీ పాల శీతలీకరణ కేంద్రాన్ని సీజ్ చేయడంపై దాదాపు 200 మంది రైతులు భగ్గుమన్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు అగ్రహారానికి చేరుకొని, పాల కేంద్రం ఎదుట సిరిసిల్ల-కరీంనగర్ రహదారిపై ఆందోళన చేశారు. అధికార
పాల బిల్లుల కోసం అన్నదాతలు రోడ్డెక్కుతున్నారు. జిల్లాలో వేలాది మంది రైతులు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని పాడి పరిశ్రమను ఏర్పాటు చేశారు. అలాగే, కొంతమంది ఇండ్ల వద్దే ఆవులు, గేదెలను పెంచుకుంటూ పాలను ఆయా బూ�
పెండింగ్ పాల బిల్లుల చెల్లింపునకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ విజయ డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్రెడ్డి, డెయిరీ చైర్మన్ గుత్తా అమిత్రెడ్డికి డెయిరీ పాడి రైతులు విజ్ఞప్తిచేశారు. శనివారం వ�