Vijaya Dairy | విజయ డెయిరీ బ్రాండ్ దుర్వినియోగంపై తెలంగాణ, ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ల మధ్య వివాదం ముదురుతున్నది. తెలంగాణలో ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్కు అనుబంధంగా ఎలాంటి సహకార సంఘాలు లే�
Vijaya Dairy | విజయ డెయిరీ బ్రాండ్ పేరుతో గుజరాత్ కల్తీ నెయ్యి విక్రయిస్తున్నారంటూ తెలంగాణ డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. మేఘన ఫుడ్స్ అనే సంస్థకు విజయ డెయిరీ �
రాష్ట్రంలో విజయ తెలంగాణ బ్రాండ్ పేరుతో కల్తీపాలు, నెయ్యి అమ్ముతున్నారని, ఏపీ ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు ఫ్రాంచైజీ ఇవ్వడమే కారణమని డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్రెడ్డి �
AP Vijaya Dairy | ఏపీ విజయ డెయిరీ హైదరాబాద్లో అక్రమదందాకు తెరలేపిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్, తెలంగాణలో పాల కొనుగోలు లేకుండానే ఇక్కడ వ్యాపారం చేస్తున్నది. ఇప్పటికే అడ్డదారిలో ఏపీ విజయ బ్రాండ్ పేర�
Vijaya Dairy | తెలంగాణ విజయ డెయిరీ వ్యాపారానికి ఆంధ్రా విజయ డెయిరీ గండికొట్టే కుట్ర చేస్తున్నది. హైదరాబాద్లో పాగా వేసేందుకు ప్రయత్నం చేస్తున్నది. ఇప్పటికే నెయ్యి విక్రయాలతో తిష్ట వేసిన ఏపీ విజయ డెయిరీ ఇప్పుడు �
అత్యధిక పాల ఉత్పత్తి జరి గే జనగామ ప్రాంత పాడి రైతుల సమస్యలను పరిష్కరించాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాం డ్ చేశారు. అసెంబ్లీ వేదికగా ఇప్పటికే తాను పాడి రైతుల సమస్యలను లెవ�
మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన గురువారం స్టాండింగ్ కమిటీ సమావేశం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల రూంలో జరిగింది. ఈ సమావేశంలో 32 అంశాలు, ఏడు టేబుల్ అంశాలకు సభ్యులు ఆమోదించినట్ల�
తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే విజయ డెయిరీ పాలను అన్ని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు(హాస్టళ్ల)లకు సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, క
ఉస్మానియా యూనివర్సిటీ: లాలాపేటలోని విజయ డెయిరీలో బాయిలర్లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు తీవ్రంగా, మరో ముగ్గురికి స్వల గాయాలయ్యాయి. వారిని వెంటనే దవాఖానకు తరలించారు.
పాడి రైతుల బకాయి బిల్లులు వెంటనే చెల్లించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని మదర్ డైయిరీ మాజీ డైరెక్టర్ చింతలపూరి వెంకటరామిరెడ్డి, రాజాపేట పాల సొసైటీ చైర్మన్ సంధిల భాస్కర్ గౌడ్ హెచ్చరించారు.
పాడి రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని విజయ డెయిరీ యాజమాన్యం పనిచేయాలని వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ సూచించింది. రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అధ్యక్షతన కమిషన్ కార్యాలయంలో విజయడెయిరీ సంస్థప�
పాడి రైతులు కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్నారు. అరిగోస పడుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. అటు ప్రభుత్వ సంస్థ మదర్ డెయిరీ, ఇటు స్వతంత్ర బాడీ మదర్ డెయిరీలో పాల బిల్లులు వస్తలేవు.