న్యూఢిల్లీ: రాజ్యసభ చైర్మెన్ వెంకయ్యనాయుడు పదవీకాలం ముగిసింది. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రధాని మోదీ వీడ్కోల సందేశం వినిపించారు. సభలో చాలా భావోద్వేగ వాతావరణం నెలకొన్నట్లు ఆయన తెలిపారు. ఎన్నో చ�
Traffic restrictions | ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హైదరాబాద్లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో నేడు ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. శుక్రవారం సాయంత్రం రవీంద్రభారతిలో
రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణం నేడే ఉదయం 10.15 గంటలకు ముహూర్తం పార్లమెంటు సెంట్రల్ హాల్లో కార్యక్రమం ప్రమాణం చేయించనున్న సీజేఐ ఎన్వీరమణ ముందు 21 తుపాకులతో గౌరవం వందనం న్యూఢిల్లీ, జూలై 24: ఒడిశాలోని మార
CM KCR | ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు సీఎం కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మీ హుందాతనం, సమాజం, దేశం పట్ల మీకున్న ప్రేమ, ప్రజల పట్ల మీకున్న అంకితభావం రేపటి తరానికి ఆదర్శం కావాలని ఆకాంక్షించారు.
హైదరాబాద్ : యోగా ప్రాచీనమైనదే గానీ.. ఎప్పటికీ కాలదోషం పట్టనిదని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు సిక్రిందాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించగా ముఖ్య అతిథిగా ఉప రాష్
Venkaiah Naidu | ఆచరణ సాధ్యం కాని విద్య వల్ల ప్రయోజనం లేదని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) అన్నారు. ఉన్నతమైన కలలు, ఆచరణ, చేతల్లో చిత్తశుద్ధే విజయ రహస్యమని చెప్పారు. పాశ్చాత్య సంస్కృతిని గుడ్డిగా అనుకరించడం విజ్
Governor Tamilisai | రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఉగాది ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ప్రజలంతా సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నాని చెప్పారు.
Venkaiah naidu | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారిని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Venkaiah naidu) దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల చేరుకున్న ఆయన
Venkaiah naidu | గాయని లతా మంగేష్కర్ మృతిపట్ల ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ప్రగాఢ సంతాపం తెలిపారు. భారతీయ సినిమా నైటింగేల్, లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ మరణం తీవ్ర విచారానికి గురి చేసిందన్నారు
అమరావతి: ఆర్థిక శక్తి ఉంటేనే ఆత్మవిశ్వాసం వస్తుందని, యువత ఇతరుల ఆర్థిక సహాయం పై ఆధారపడకుండా తమ నైపుణ్యాన్ని మెరుగు పరుచుకుని ఆర్థికంగా ఎదగాలని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. కృష్ణా జిల్లా ఆత్�
శంషాబాద్ : యువత అవకాశాలను అందిపుచ్చుకుంటూ క్రమశిక్షణ, కష్టపడే తత్వంతో ముందుకు సాగితే సాధించలేనిది ఏది లేదని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు దిశానిర్ధేశ్యం చేశారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా ముచ్�
కొండాపూర్ : తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మెరుగైన సేవలనందిస్తుందని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. బుధవారం మాదాపూర్లోని ఆవాస హోటల్లో నిర్వహించిన అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స�
Venkaiah naidu | ఆరోగ్య రంగంలో తెలంగాణ ఏటికేడు అభివృద్ధి సాధిస్తున్నదని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు (Venkaiah naidu) అన్నారు. ఆరోగ్య సూచీలో మూడో స్థానంలో ఉన్న తెలంగాణను