ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ | నగరంలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ (ఈబీఎస్బీ) పై ఛాయా చిత్ర ప్రదర్శనను ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ఆదివారం ప్రారంభించారు.
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అమీర్పేట్, డిసెంబర్ 8: నిండు జీవితాన్ని అర్థవంతంగా గడిపిన దివంగత మాజీ సీఎం రోశయ్య తెలుగుదనానికి నిలువెత్తు నిదర్శనమని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. బుధవారం అమీర�
శంషాబాద్ : మద్యం మత్తులో కారు నడిపి శంషాబాద్ ఎయిర్పోర్టులో మంగళవారం ఓ మందుబాబు వీరంగం సృష్టించాడు. డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ హోం గార్డు ను ఢీ కొట్టాడు. శంషాబాద్ ఆర్జీఐఏ సీఐ విజయ్ కుమార్ వివరాల ప్రకార�
Telugu University Announced Visishta Puraskarams | పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం శనివారం విశిష్ట పురస్కారాలను ప్రకటించింది. 2018, 2019 సంవత్సరాలకు గాను కూరెళ్ల విఠలాచార్య, కళాకృష్ణను పురస్కారాలకు ఎంపిక చేసింది. ఈ
అమరావతి : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి మృతి పట్ల సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. శేషాద్రి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. శ్ర
వ్యాపారులుగా ఎదగాలనుకొనే మహిళలకు చేయూతనిస్తాం కొవె ఇండియా వైస్ప్రెసిడెంట్ మధు త్యాగి స్పష్టీకరణ హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): నేటి మహిళలు చాలా మంది తమ శక్తిని తక్కువగా అంచనా వేసుక�
Constitution day | సమాజంలో ఏ ఒక్కరూ వెనుకబడకూడదన్నదే రాజ్యాంగకర్తల లక్ష్యమని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు అన్నారు. నవ భారత నిర్మాణంలో రాజ్యాంగం కీలక పాత్ర పోషించిందని చెప్పారు.
అమీర్పేట్ : పాశ్చాత్యపు ఆహారపుటలవాట్లు, శారీరక శ్రమ లేని ఆధునిక జీవన శైలి సకల అనారోగ్య సమస్యలకు కారణమని భారత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. పట్టణావాసాల్లో కనీస సూర్య రశ్మికి కూడా చొరబడని నివాస�
Chiranjeevi on Venkaiah Naidu | మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘అయ్యప్ప స్వామి సాక్షిగా వెంకయ్యనాయుడు భారత రాష్ట్రపతి కావాలి. ఉపరాష్ట్రపతిగా ఆయన దేశానికి చాలా సేవ చేశారు’
వ్యవసాయ యూనివర్సిటీ : ప్రొ. జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం లో ప్రజాసంబంధాల అధికారి (పీఆర్ఓ) వన్నోజ్ సుధాకర్ కు రైతు నేస్తం అవార్డు దక్కింది.ఇటీవల ఆయన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ద్వా�
యువత ప్రభుత్వాలతో కలిసి పనిచేయాలి ‘నర్సరీ రాజ్యానికి రారాజు పల్ల వెంకన్న’పుస్తకావిష్కరణ సభలో ఉపరాష్ట్రపతి పిలుపు హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): ప్రకృతి పరిరక్షణ ప్రతి ఒకరి బాధ్యత అని ఉపరాష్ట�
అవార్డులు మరెంతో మందికి ప్రేరణనిస్తాయి ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పండితుడు కోవెల సుప్రసన్నాచార్యకు పోలూరి హనుమజ్జానకీరామశర్మ అవార్డు ప్రదానం తెలుగు యూనివర్సిటీ, అక్టోబర్ 13: సాహితీవేత్తలు ప్రాచీ�
బీజింగ్, అక్టోబర్ 13: అరుణాచల్ ప్రదేశ్లో ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పర్యటనపై చైనా బుధవారం అభ్యంతరం వ్యక్తం చేసింది. అరుణాచల్ ప్రదేశ్ దక్షిణ టిబెట్లో భాగమని వాదించే చైనా.. ఆ రాష్ట్రంలో భారత నాయకు