రాఖీ పౌర్ణమి| రాఖీ పౌర్ణమి సందర్భంగా దేశ ప్రజలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శుభాకాంక్షలు తెలిపారు. అన్నా, చెల్లెళ్ల మధ్య అవ్యాజమైన ప్రేమకు ప్రతిరూపం రాఖీ పౌర్ణమి అని అన్నారు. తోడబుట్టినవారే కాకుండా సమా�
ఘనమైన సంస్కృతి, వారసత్వాలకు నిలయమైన భారతదేశం గత వైభవం గురించి యువత తెలుసుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. కర్ణాటక పర్యటనలో ఉన్న ఆయన శనివారం కుటుంబ సమేతంగా...
వాజ్పేయి| భారత మాజీ ప్రధాని వాజ్పేయి జీవితం స్ఫూర్తిదాయమకమిన ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు అన్నారు. వాజ్పేయి మూడో వర్ధంతి సందర్భంగా ఆయన నివాళులర్పించారు.
మాజీ ప్రధాని వాజ్పేయి| మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్పేయి మూడో వర్థంతి సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు.
న్యూఢిల్లీ, ఆగస్టు 14: దేశ ప్రజలకు ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మన రాజ్యాంగ ఆదర్శాలైన న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం సాధించేందుకు ప్రజలంతా కలిసి పనిచేయాలని కోరారు.
ఉపరాష్ట్రపతి వెంకయ్య| అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు శుభాకాంక్షలు తెలిపారు. దేశాభివృద్ధిలో యువత భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పర్యావరణ సమస్యల పరిష్కారంలో యు
హైదరాబాద్ : మాతృభాషలను కాపాడుకునేందుకు సృజనాత్మక విధానాల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. ఎంత సృజనాత్మకంగా మనం భాషను ముందుకు తీసుకువెళతామో,
సినారె| ప్రముఖ కవి, జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత సినారె 90వ జయంత్రి సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాళులర్పించారు. సాహితీ ప్రపంచంలో సినారెది ప్రత్యేక స్థానమని, ఆయన రచనలు పాత తరానికి, కొత్త తరానికి వ
Ramappa temple | ములుగు జిల్లాలోని చారిత్రక రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ కట్టడం (వరల్డ్ హెరిటేజ్ సైట్)గా గుర్తింపు దక్కడం తెలంగాణ వారసత్వ సంపదకు దక్కిన గొప్ప గుర్తింపుగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభివర్ణి
ఉప రాష్ట్రపతి | రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభకానున్న నేపథ్యంలో రాజ్యసభకు వివిధ పార్టీల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నేతలతో ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయకుడు ఇవాళ సమ�
సాంస్కృతిక సమ్మేళనం| సింగపూర్లోని శ్రీ సాంస్కృతిక కళాసారథి ప్రథమ వార్షికోత్సవ వేడుకలు నేడు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సాంస్కృతిక సమ్మేళనం-2021 నిర్వహిస్తున్నది. ఆన్లైన్
సీఎం కేసీఆర్| ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు సీఎం కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హూందాతనంతో.. సమాజం, దేశం పట్ల అంకితభావంతో, వెంకయ్య నాయుడు చేస్తున్న సేవలు రేపటి తరానికి ఆదర్శం కావాలని సీఎం ఆకాంక�
ఉపరాష్ట్రపతి| జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. వైద్యులను దేవుడితో సమానంగా గౌరవించడమే మన సంస్కృతి అని అన్నారు. నిరంతర నిస్వార్ధ సేవలు అందిస్తున్న వైద