ఉపరాష్ట్రపతి వెంకయ్య| మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతిని పురస్కరించుకుని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నివాళులర్పించారు. పీవీ గొప్ప రాజనీతిజ్ఞుడు, ఆర్థిక సంస్కరణల మార్గదర్శి అని, ఆ బహుముఖ ప్రజ్ఞాశాలి
యోగా| ఏడో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. శారీరక దారుఢ్యం, మానసిక ఆరోగ్యానికి యోగా ఉత్తమ మార్గమని అన్నారు.
కరోనాపై సోషల్మీడియా వేదికగా అవగాహన నాలుగు నెలలుగా విస్తృత కార్యక్రమాలు హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): కరోనాపై సామాజిక మాధ్యమాలు వేదికగా వెబినార్లు, అవగాహన సదస్సులు నిర్వహించి ఉపరాష్ట్రపతి వెంకయ�
కాళీపట్నం రామారావు మృతిపట్ల సంతాపం | ప్రముఖ కథా రచయిత కాళీపట్నం రామారావు మాస్టారు మృతిపట్ల భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ సంతాపం వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఉప రాష్ట్రపతి, ప్రధాని | రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా బుధవారం ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఘనమైన చర�
మాజీ సీఎస్ మృతి పట్ల ఉప రాష్ట్రపతి సంతాపం | ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్వీ ప్రసాద్ మృతి పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంతాప ప్రకటించారు.
ఉపరాష్ట్రపతి| ప్రముఖ వైద్యులు డాక్టర్ కాకర్ల సుబ్బారావు మృతిపట్ల ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. వైద్యరంగానికి కాకర్ల
ఐఐఎం జమ్ము | ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటనకు ముందు ఐఐఎం జమ్ములో కరోనా కలకలం సృష్టించింది. జమ్ముకశ్మీర్లోని ఐఐటీ జమ్ములో 19 మంది కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యారు. ఇందులో విద్యార్థులు, సిబ్బంది కూడా
ఈస్టర్ శుభాకాంక్షలు | ఈస్టర్ పండుగ సందర్భంగా దేశ ప్రజలకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు,