లక్షెట్టిపేట రూరల్ : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణానికి చెందిన నూటెంకి రవీంద్ర రాసిన ‘అతడే అలిగిన్నాడు’ గుండెను తాకే కవిత అని భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు రవీంద్రను అభినందిస్తూ ప�
(Venkaiah Naidu) ప్రభుత్వ రంగ సంస్థలు, ఇతర పెద్ద సంస్థలు తమ విద్యుత్ అవసరాల కోసం సుస్థిరమైన పద్ధతులను అవలంబించాలని, ఇందుకు సౌరవిద్యుత్ వంటి పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి వ్యవస్థలను ఏర్పాటుచేసుకోవడంపై దృష్టిపెట
శంషాబాద్, సెప్టెంబర్ 7: కరోనా థర్డ్ వేవ్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు టీకా ఒక్కటే సరైన ప్రత్యామ్నాయమని ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. శంషాబాద్ మండలం ముచ్చింతల్ పరిధిలోని స్వర్ణభారత�
హైదరాబాద్: కరోనా మూడోవేవ్ను ఎదుర్కొనేందుకు టీకాయే ఆయుధమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ పరిధిలోని స్వర్ణభారత్ ట్రస్ట్లో ఉచిత వ్యాక్స�
శంషాబాద్ : దేశంలోని ప్రతి ఒక్కరూ కరోనా థర్డ్ వేవ్ను ఎదుర్కొనేందుకు టీకా ఒక్కటే సరైన ప్రత్యాన్మయమని ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల
గ్రామాల్లో వసతులు పెంచాలి వైద్యకళాశాలల సంఖ్య పెరగాలి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపు హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా అత్యున్నత ప్రమాణాలతో కూడిన వైద్య వసతులను కల్పించాల్సిన �
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపుహైదరాబాద్, సెప్టెంబర్ 4: కంటి ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా అంధత్వాన్ని నివారించవచ్చని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. గ్రామీణ ప్రజలకు చవకైన ధరల్ల�
న్యూఢిల్లీ, ఆగస్టు 29: మాతృ భాషలో మాట్లాడటాన్ని ప్రజలు గర్వంగా భావించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. భారతీయ భాషలను మాట్లాడటంలో ఎలాంటి ఆత్మన్యూనతా భావం అవసరం లేదని పేర్కొన్నారు. ఆదివారం తెలుగు భ�
బెంగళూరు : ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సతీమణి ఉష, కుమార్తె దీపా వెంకట్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొని మొక్కలు నాటారు. బెంగుళూరు దేవనహళ్లిలోని సదహళ్లి గేట్ వద్ద మంగళవారం వీరు మొక్కలు నాటా�