పాలమూరు జిల్లాలోని చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్ గ్రామ సమీపంలోని సప్త గిరులలోని కాంచన గుహలో కొలువైన స్వయంభూ వేంకటేశ్వరస్వామి ప్రతిరూపమైన కురుమూర్తిరాయుడి బ్రహ్మోత్సవాలు కనుల పండువగా కొనసాగుతున్నా
Malayappa Swamy | తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన బుధవారం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి కల్పవృక్ష వాహనంపై కొలువుద�
వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి తన కూతురు పల్లవికి కులాంతర వివాహం జరిపించారు. ఆ యువతి ప్రేమించిన పవన్ అనే యువకుడితో సంప్రదాయబద్ధంగా బొల్లవరంలో
శ్రీవారి జూలై, ఆగస్టు నెలల రూ.300 ప్రత్యేక దర్శన టికెట్ల కోటాను బుధవారం ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు. 25న తిరుపతిలో గదుల కోటాను, 26న తిరుమలలో గదుల కోటాను రిలీజ్ చేయన�
కరీంనగర్లో 10 ఎకరాల స్థలంలో నిర్మించనున్న టీటీడీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి ఈ నెల 31న నిర్వహించే భూమిపూజ కార్యక్రమానికి రావాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డిని రాష్ట్�
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పద్మానగర్లో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనభాగ్యం లభించనున్నది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం 10 ఎకరాల స్థలాన్ని టీటీడీకి కేటాయించింది. సీఎం కేసీఆర్ మార్గ
వేంకటేశ్వర స్వామి, శాంతానారాయణగౌడ్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఆదివారం మహబూబ్నగర్ రూరల్ మండలం మన్యంకొండ శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద 21 జంటలకు సామూహిక వివాహాలను వైభవంగా నిర్వహించారు.
మన్యంకొండ క్షేత్రం భక్తఝరిని తలపించింది. వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.ఉత్సవాల్లో భాగంగా వెంకన్న స్వామిని దర్శించుకునేందుకుభక్తులు తరలివస్తున్నారు. ఆదివారం వివిధ ప్�
వేద మంత్రాలు.. మంగళ వాయిద్యాలు.. మేళాతాళాల మధ్య వేం కటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. మార్కెట్ రోడ్డులోని వేంకటేశ్వరస్వామి ఆలయ షష్ఠమ బ్రహ్మోత్మవాల్లో భాగంగా సోమవారం యాగశాలలో నిత్యాపూర్ణ�
మహబూబ్నగర్ : వేంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం పాడిపంటలతో సంతోషంగా ఉందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తొలి ఏకాదశి సందర్భంగా మహబూబ్నగర్ కాటన్ మిల్ వద్ద ఉన్న వేం