ఖమ్మం: తెలంగాణ చిన్నతిరుపతిగా పేరుగాంచిన జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు తెల్లవారుజామునే మంగళవాయిద్యాల నడుమ ఆలయాల తలుపులు తెరిచి స్వామివార�
మాదాపూర్, అక్టోబర్ 21: విశాఖ శారదాపీఠం పాలిత చందానగర్ సముదాయం శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ రజతోత్సవ కార్యక్రమాలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఐదు రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా �
సిరిసిల్ల టౌన్ : రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని శ్రీశాల లక్ష్మీ వేంకటేశ్వరస్వామి రథోత్సవం నేత్రపర్వంగా సాగింది. భక్తుల జయజయధ్వానాలు, గోవింద నామస్మరణల మధ్య స్వామివారిని రథోత్సవం కనుల పండువలా జరిగ
ఎర్రుపాలెం: తెలంగాణ చిన్నతిరుపతిగా పేరుగాంచిన జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తులు శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొపి, సర్వాంగాభిషేకాలు ని
వేంకటేశ్వర స్వామి | జిల్లాలోని వలిగొండ మండలం మాందాపురం గ్రామంలో దాతల సౌజన్యంతో నిర్మించిన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో 13వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి.