భగవంతుడంటే మానవజాతి నుంచి వేరుగా, సుదూరంగా ఉండేవాడని కాదు. తన ధామం నుంచి దిగివచ్చి ఈ లోకంలో వివిధ అవతారాలలో మనకు దర్శన మిస్తాడు. తన అవతార ప్రయోజనాన్ని భగవద్గీతలో తానే స్వయంగా వివరించాడు కూడా. శిష్ట రక్షణ, �
శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం సిరిసిల్లలో నిర్వహించిన రథోత్సవం నేత్రపర్వంగా సాగింది. ఆద్యంతం భక్తుల గోవింద నామస్మరణతో కార్మికక్షేత్రం పులకరించిపోయింది.
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో కొనసాగుతున్న వేడుకలు శుక్రవారం 9వ రోజుకు చేరుకున్నాయి. ఈ ఉత్సవంలో భాగంగా నిత్య పూజా కార్యక్రమాలు �
టీటీడీ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం గరుడ సేవ నిర్వహించనున్నారు. మలయప్పస్వామి.. గరుడవాహనంపై సాయంత్రం 6:30 నుంచి రాత్రి 11 గంటల వరకు విహరిస్తారు. ఈ సేవ కోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసినట్టు ఆలయ ఈవో శ్యామ�
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన సోమవారం ఉదయం కల్పవృక్ష వాహన సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారు తిరుమల మాఢ వీధుల్ల
Tirumala Income | తిరుమల లో వేంకటేశ్వరస్వామిని ఆగస్టు నెలలో 22.42 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని టీటీడీ టీటీడీ ఈవో జె.శ్యామలరావు చెప్పారు. భక్తులు సమర్పించుకున్న హుండీ కానుకలు స్వామివారి హుండీకి రూ.125.67 కోట్లు ఆద
హిందూ సంస్కృతి, సంప్రదాయాల్లో గురువుకు అగ్రతాంబూలం ఇచ్చారు.. తల్లిదండ్రుల తర్వాత ఆయన్నే ఎక్కువగా పూజిస్తారు.. సాక్షాత్తు పరబ్రహ్మతో సమానంగా గౌరవిస్తారు.. శ్రీరామచంద్రుడు అంతటి వాడే గురువుతో విద్యనభ్యస�
ఇహపర సాధనకు చం డీహోమం ఉత్తమమైనదని, చండీ అమ్మవారి దయ లోకమంతా ఉండాలని, అమ్మవారి దయ ఉంటే అన్ని ఉన్నట్లేనని శ్రీకృష్ణ జ్యోతి స్వరూపానందస్వామీజీ అన్నారు. నాగర్కర్నూల్లోని ఓంనగర్ కాలనీలో నిర్వహిస్తున్న చ�