రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. కార్తీకమాసంతోపాటు శివునికి ప్రీతికరమైన సోమవారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. 45 వేలక
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాలలోని బొమ్మలమ్మ గుట్ట.. వేల సంవత్సరాల తెలుగు సాహిత్యానికి నిలువెత్తు సాక్ష్యం. ఇటు ఆధ్యాత్మికంగా, అటు చారిత్రకంగా ఎంతో ప్రాధాన్యం కలిగిన ప్రాంతం ఇది. తెలుగుభాషకు ప్
బద్ది పోచమ్మకు బోనాలు | వేములవాడ శ్రీబద్దిపోచమ్మ ఆలయంలో భక్తులు మంగళవారం ఘనంగా బోనాలు సమర్పించారు. ఉదయం నుంచే అమ్మవారి దర్శనం కోసం నెత్తిన బోనంతో బారులు తీరారు.
vemulawada temple history | దక్షిణ కాశిగా పేరుగాంచిన వేములవాడ వెయ్యేండ్ల చారిత్రక ఆధారాలతో ఇప్పుడు మన ముందు నిలిచింది. పౌరాణిక ప్రాశస్త్యాలలో యుగయుగానికి దీని గొప్పతనం కనబడుతోంది. ఆదిమ మానవులు మొదలు ఆధునికుల వరకు తిరుగ
శ్రావణమాసం | రాజన్న సిరిసిల్లా జిల్లాలోని వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రావణమాసం చివరి సోమవారం కావడంతో స్వామివారిని దర్శించుకోవడానికి భారీ
వేములవాడ | ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరుని ఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రావణమాస చివరి శుక్రవారం, పునర్వసు నక్షత్రం సందర్భంగా వేదపండితులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
వేములవాడ | ప్రముఖ శైవక్షేత్రం వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రావణ మాసం నాలుగో సోమవారం కావడంతో రాజరాజేశ్వరుని సన్నిధి భక్తులతో కిటకిటలాడుతున్నది.
హైదరాబాద్ : వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ, పునర్నిర్మాణం, అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆద
మియాపూర్ : వేములవాడలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానాన్ని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ స్థానిక నాయకులతో కలిసి స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం వార
ఎములాడ రాజన్న| ప్రముఖ శైవాలయం వేములవాడ రాజన్న ఆలయం శ్రామణ శోభ సంతరించుకున్నది. శ్రావణమాసం రెండో సోమవారం కావడంతో రాజరాజేశ్వరుడిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరు.
వేములవాడలో రూ.20 కోట్లతో అభివృద్ధి పనులు : మంత్రి కేటీఆర్ | రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ నియోజకవర్గంలో రూ.20కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు మంత్రి కేటీఆర్
వేములవాడ టౌన్, ఆగస్టు 9: శ్రావణ సోమవారం సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వేకువజాము నుంచే స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. కొవిడ్ నిబంధనల దృష్ట్యా గర్భగుడిలో నిర్వహించే ఆర్జి�