వేములవాడ : మహాశివరాత్రి సమీపిస్తున్న సందర్భంగా వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వరస్వామి వారి ఆలయం సోమవారం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఇవాళ వేకువ జామునుండే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి రాజన్నకు ప్రీ�
Maha Shivaratri 2022 | పరమశివుడు ప్రశాంతత కోసం వచ్చిన నెలవు. సూర్యుడు పునీతుడైన దివ్యక్షేత్రం. శ్రీకృష్ణుడు కోడెమొక్కు చెల్లించిన భవ్యస్థలి వేములవాడ ( Vemulawada ). దక్షిణకాశిగా పేరొందిన వేములవాడ క్షేత్రంలో శివరాత్రి సంబుర�
కరీంనగర్: కరీంనగర్ జిల్లాలోని (Karimnagar) తిమ్మాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. తిమ్మాపూర్ వద్ద ఓ ఆటోను కారు ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఒకరు మృతిచెందారు. మరో పది మందికి గాయాలయ్యాయి. సమాచారం �
Vemulawada | దక్షిణ కాశి వేములవాడ (Vemulawada) శ్రీరాజరాజేశ్వర స్వామివారి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. మేడారం జాతరకు ముందు రాజన్నను దర్శించుకునే ఆనవాయితీలో భాగంగా
Vemulawada | రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ (Vemulawada) రాజరాజేశ్వరునికి హుండీ ద్వారా రికార్డు స్థాయిలో ఆదాయం లభించింది. కేవలం 12 రోజుల్లో రూ.3 కోట్లకుపైగా ఆదాయం సమకూరడం ఆలయ చరిత్రలో
Maha Shivratri | దక్షిణకాశీగా పేరుగాంచిన వేములవాడలో జరిగే మహా శివరాత్రి పర్వదిన వేడుకల్లో ఎక్కడా భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలని సిరిసిల్ల కలెక్టర్ అధికారులను ఆదేశించారు. క్షేత్రంలో
Heavy traffic jam | రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో భుదవారం భారీగా ట్రాఫిక్ జాం అయింది. వేములవాడ మూల వాగు వంతెనపై దాదాపు కిలో మీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి భక్తులు ఇబ్బంద�
Srisailam | ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో శ్రీ మల్లికార్జున స్వామివారి వార్షిక ఆరుద్రోత్సవం వైభవంగా జరుగుతున్నది. వేదపండితులు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
వేములవాడ: రాష్ట్రంలో ప్రముఖ శైవక్షేత్రం వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తికమాసం చివరి సోమవారం కావడంతో రాజరాజేశ్వరుని క్షేత్రానికి భక్తజనులు భారీగా తరలివచ్చారు. స్వామివారి దర్శనానికి