Karimnagar | కొత్తపల్లి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదం జరిగింది. కొత్తపల్లి మండలం బావుపేట వద్ద గురువారం రాత్రి ఆటో బోల్తా పడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్నవారు తీవ్రంగా గాయపడ్డారు.
టీఆర్ఎస్ కార్యకర్త సైకిల్ యాత్ర ప్రారంభించిన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ కమాన్చౌరస్తా, మే 12: రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుతూ సైకిల్ యాత్ర చేయడం గొప్ప విషయమని రాష
రాజన్న సిరిసిల్ల : ఓ ఇద్దరు ప్రేమికులు గాఢంగా ప్రేమించుకున్నారు. ఒకర్ని విడిచి ఒకరు ఉండలేనంతగా బంధం ఏర్పరుచుకున్నారు. కానీ వారి ప్రేమను అమ్మాయి తల్లిదండ్రులు అంగీకరించలేదు. బలవంతంగా మరో య�
రాజన్న సిరిసిల్ల : వేములవాడలోని శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి వారి క్షేత్రం సోమవారం భక్తులతో పోటెత్తింది. వేకువజాము నుండే భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి తమ ప్రీతి మొక్కైన కోడె మొక్కులు చెల్లించుక�
వేములవాడ: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ రాజగోపురం ముందు మంగళవారం ఉదయం నాగుపాము ప్రత్యక్షమై దాదాపు అర గంట పాటు విన్యాసాలు చేసింది. నాగుపామును చూసిన భక్తులు భయంతో పరుగులు తీశారు. విషయం తెలుసుకున
వేములవాడ కల్చరల్ : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేకువజామునే భక్తులు స్నానాలు చేసి, రాజన్నకు ప్రీతికరమైన కోడెమొక్కును చెల్లించారు. పలువురు భక్తులు కల
Kondagattu | కొండగట్టు (Kondagattu) అంజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు జరుగుతుండటంతో భారీ సంఖ్యలో ఆంజనేయ మాలదారులు తరలివచ్చారు.
Acid attack | రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో యాసిడ్ దాడి (Acid attack) జరిగింది. వేములవాడలోని తిప్పాపూర్లో చికెన్ నాణ్యత విషయంలో ఇరువర్గాల మధ్య వివాదం తలెత్తింది.
వేములవాడ రాజరాజేశ్వరుడి క్షేత్రంలో కొలువు దీరిన దేవుళ్లు ప్రధాన ఆలయంలో ఎటు చూసినా గుడులు ఎన్నో విశిష్టతలు, విశేషాలు అడుగు పెట్టగానే పులకరిస్తున్న భక్తులు ధర్మపుష్కరిణి నుంచి మొదలు.. తిరిగి వెళ్లేదాకా �
యాదాద్రి ఆలయం మాదిరిగానే వేములవాడ రాజన్న ఆలయాన్ని దివ్యక్షేత్రంగా మలచడానికి పూనుకోవడంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వేములవాడ ఆలయ అభివృద్ధికి ఇప్పటికే 37 ఎకరాల సేకరణ జరిగింది. యాదాద్రి పునర్నిర�
హైదరాబాద్ : వేములవాడ నియోజకవర్గ అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ శాసనసభ కమిటీ హాలులో సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గ పనుల, అభివృద్ధి సమీక్షలో ప్రధానంగా ఎల్లంపల్లి ప్రాజెక్ట్ మిగిలిన పనుల పూర్తికి రూ.40కోట్లు
రాజన్న సిరిసిల్ల : హెల్త్ ప్రొఫైల్ ద్వారా ఆరోగ్య తెలంగాణ నిర్మించి, దేశానికే ఆదర్శవంతం కావాలి. ఇందుకోసం కేటాయించిన ప్రతి పైసా సద్వినియోగం చేసుకుందామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన