Minister KTR | తెలంగాణ ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్ను తిడితే ఓట్లు రాలవు.. దమ్ముంటే కేంద్రం నుంచి నిధులు తీసుకురా అని బండి సంజయ్కు మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. మా కంటే రెండు మంచి పనులు ఎక్కువ చేసి ప్రజల
Minister KTR | ప్రతిపక్షాలు పొద్దున లేస్తే కేసీఆర్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నాయి.. వారు శాపనార్థాలు పెడితే.. మీరే కాపాడాలి. మీ ఆశీస్సులు ఉంటే.. కేసీఆర్ను ఎవరూ ఏమీ చేయలేరని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేట
Minister KTR | రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ వేములవాడ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబుతో కలిసి మంత్రి కేటీఆర్ రూ. 72 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పన�
ఆదివారం సెలవుదినం కావడంతో వేములవాడ రాజన్న ఆలయం భక్తులతో రద్దీగా కనిపించింది. ఉదయం నుంచే భక్తులు ధర్మగుండంలో స్నానాలు చేసి, స్వామిని దర్శించుకుని, కోడెమొక్కు తీర్చుకున్నారు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయం ఆదివారం భక్తులతో రద్దీగా కనిపించింది. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు
health deputy commissioner | రాష్ట్రంలో ప్రస్తుతం ఏటా ఓపీ సేవలు పొందేవారి సంఖ్య 1.36కోట్లకు చేరిందని, ఇంతకు ముందు 78.50లక్షలుగా ఉండేదని రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్ తెలిపారు. గతంలో 67వేల శస్త్ర చికిత్సలు జర
భవిష్యత్తు తరాలకు మెరుగైన ఎన్నికల వ్యవస్థను అందించేందుకు దేశ ఎన్నికల ప్రక్రియలో సమూల మార్పులు రావాల్సిన అవసరం ఉన్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అభిప్రాయపడ్డారు
Boinapalli Vinod kumar | టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజాబలంతోపాటు దైవ బలం కూడా ఉన్నదని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ అన్నారు. తమకు మునుగోడులో గతంలోకంటే 25 వేల ఓట్లు అధికంగా
కార్తీక సోమవారం సందర్భంగా వేములవాడ శ్రీ పార్వ తీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయం భక్తులతో పోటెత్తింది. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఎటుచూసినా సంద డి కనిపించింది
వేములవాడ శ్రీపార్వతీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయం ఆదివారం భక్తులతో పోటెత్తింది. కార్తిక మాసం కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తులు తలనీలాలు సమర్పించి, పవిత్ర స్నానాలు ఆచరించ�