భవిష్యత్తు తరాలకు మెరుగైన ఎన్నికల వ్యవస్థను అందించేందుకు దేశ ఎన్నికల ప్రక్రియలో సమూల మార్పులు రావాల్సిన అవసరం ఉన్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అభిప్రాయపడ్డారు
Boinapalli Vinod kumar | టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజాబలంతోపాటు దైవ బలం కూడా ఉన్నదని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ అన్నారు. తమకు మునుగోడులో గతంలోకంటే 25 వేల ఓట్లు అధికంగా
కార్తీక సోమవారం సందర్భంగా వేములవాడ శ్రీ పార్వ తీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయం భక్తులతో పోటెత్తింది. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఎటుచూసినా సంద డి కనిపించింది
వేములవాడ శ్రీపార్వతీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయం ఆదివారం భక్తులతో పోటెత్తింది. కార్తిక మాసం కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తులు తలనీలాలు సమర్పించి, పవిత్ర స్నానాలు ఆచరించ�
Vemulawada | ఈ నెల 25వ తేదీ పాక్షిక సూర్యగ్రహణం కారణంగా సుప్రభాతసేవ అనంతరం రాజన్న ఆలయంతో పాటు అనుబంధ దేవాలయాలైన శ్రీ భీమేశ్వరాలయం, బద్దిపోచమ్మ, నగరేశ్వరాలయం,
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ కమిషనర్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. వేములవాడ మున్సిపాలిటీ పరిధిలో సివిల్ కాంట్రాక్టర్ సుంకరి మహేశ్ పలు అభివృద్ధి పనులు చేస్తున్నారు.
Sharan navaratri | రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన వేములవాడ, బాసర, జోగులాంబ ఆలయాల్లో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సోమవారం నుంచి వచ్చేనెల 5 వరకు ఆలయాల్లో
Minister KTR | మంత్రి కేటీఆర్ నేడు సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకల సందర్భంగా సిరిసిల్ల పట్టణంలోని జూనియర్ కాలేజీలో నిర్వహించనున్న వజ్రోత్సవ
వేములవాడ, కొండగట్టులో కుటుంబ సమేతంగా పూజలు వేములవాడ టౌన్/ మల్యాల, సెప్టెంబర్ 3: వేములవాడ రాజన్నను శనివారం హైకోర్టు జడ్జి ఇ.వి.వేణుగోపాల్ తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. స్థానాచార్యుడు అప్పా�
Manakondur | మానకొండూరు (Manakondur) మండలం ముంజంపల్లిలో ఘోర రోడ్డుప్రమాదం జరాగింది. ముంజంపల్లి వద్ద కరీంనగర్-వరంగల్ ప్రధానరహదారిపై కారును ఎదురుగా వస్తున్న లారీ
రాజన్న సిరిసిల్ల : వేములవాడ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల ఘటనపై కలెక్టర్ అనురాగ్ జయంతి సీరియస్ అయ్యారు. సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో బీకాం కంప్యూటర్ చివరి సంవత్సరం విద్యా
వేములవాడ : రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏసీబీ అధికారులు దాడులు జరిపారు. వేములవాడ ఠాణాలో పని చేస్తున్న హెడ్కానిస్టేబుల్ చంద్రప్రకాశ్ ఓ వ్యక్తి నుంచి రూ.6వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యా�
వేములవాడ : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం శ్రావణమాసం సోమవారం సందర్భంగా భక్తులతో పోటెత్తింది. వేకువ జాము నుంచే భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి తమ కోడెమొక్కు �