ఒక లక్ష్యం, సాధించాలనే తపన, నిత్య ఆచరణ ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది. మన ప్రయత్నం ఫలించి ఉన్నత స్థానాలకు తీసుకెళ్తుంది. అందుకు వేములవాడ మండలం కోనాయిపల్లికి చెందిన గడ్డమీది గంగరాజు జీవితమే నిదర్శనంగా నిలుస్తు
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి, అనుబంధ దేవతామూర్తులకు ప్రతిరోజూ పూజలు నిర్వహిస్తుంటారు. అందు లో వాడే పూలను ప్రతిరోజు ఆలయ అధికారులు కొనుగోలు చేస్తారు.
వేములవాడ పట్టణంలో చేపట్టనున్న రూ.100 కోట్ల అభివృద్ధి పనుల శంకుస్థాపన, భూమి పూజకు రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు మంగళవారం వేములవాడ నియోజకవర్గ అభివృద్ధి పనులపై
సీఎం కేసీఆర్ పాలనలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉన్నారని, రాష్ట్రంలో జనరంజక పాలన సాగుతుందని ఎక్సైజ్, క్రీడలు, యువజన సర్వీసులశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు.
Transgender | వేములవాడ : ప్రేమకు హద్దులు లేవని మరోసారి నిరూపించింది ఈ జంట. ట్రాన్స్జెండర్తో ఐదేళ్లుగా సహజీవనం చేస్తున్న ఓ యువకుడు శనివారం పెళ్లి చేసుకున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని రాజన�
జీవనోపాధి కోసం వేములవాడ సుభాష్నగర్ నుంచి గల్ఫ్కు వెళ్లిన దూలం రఘు (28) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో వేములవాడలో విషాదం నెలకొన్నది. రఘు ఏడేండ్లుగా కువైట్లోని ఓ పెట్రోల్ బంక్లో పనిచేస్తున్నాడు.
సొంత పార్టీలోనే ప్రత్యర్థులు పెరిగిపోవటం, బయట నుంచి వచ్చిన నేతలు నిత్యం ఒకరి వెనుక మరొకరు గోతులు తవ్వుకొనే పరిస్థితి ఏర్పడటంతో తీవ్ర అసహనంతో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అసలు విషయం ఒప్పేసుకొన్నారు.
తెలంగాణ సర్కారు సం కల్పంతో మెట్ట ప్రాంతమైన వేములవాడ సస్యశ్యామలంగా మారిందని ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు పేర్కొన్నారు. నాడు సాగునీటికి తండ్లాడిన రైతాంగం నేడు ఉబికివచ్చిన జలాలను చూసి ఉప్పొంగిపోతున్
Vemulawada | రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఓ భక్తురాలు గుండెపోటుతో మరణించింది. రాజన్న దర్శనం కోసం మంగళవారం ఉదయం లైన్లో నిల్చున్న మహిళ క్యూలైన్లోనే కుప్పకూలింది.
Rajanna Siricilla | వేములవాడ రూరల్ : పుట్టిన వెంటనే మరణించాడో.. లేక ఏం జరిగిందో తెలియదు కానీ, ఓ మగ పసికందు మృతదేహాన్ని సంచిలో చుట్టి ఓ బ్రిడ్జి కింద పడేశారు. మృతదేహాన్ని పసిగట్టిన కుక్కలు ఆ సంచిని లాక్కెల్లి పసికందు ద�
వేములవాడ ఏరియా దవాఖాన వైద్యులు బుధవారం ఒక్క రోజే పది సాధారణ కాన్పులు చేసి అరుదైన ఘనతను సాధించారు. ఈ మేరకు దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రేగులపాటి మహేశ్రావు వివరాలు వెల్లడించారు. ఒకే రోజు పది మంది గర్�
Vemulawada | వేములవాడ రాజన్న ఆలయానికి వచ్చే భక్తులకు స్వాగతం పలికే నంది కమాన్ 50 వసంతాలు పూర్తి చేసుకున్నది. 1971కి ముందు రాజన్న ఆలయానికి చేరుకోవాలంటే భక్తులకు రవాణా సౌకర్యం ఉండేది కాదు. అప్పుడు కరీంనగర్ నుంచి సి�
రాజన్న లడ్డూకు భక్తుల నుంచి విశేష ఆదరణ లభిస్తున్నది. స్వచ్ఛమైన నెయ్యితో తయారు చేస్తున్న ఈ మహాప్రసాదానికి ఏటేటా డిమాండ్ పెరుగుతున్నది. గతేడాది 70 లక్షల పైగా లడ్డూలను విక్రయించగా, రెట్టింపు ఆదాయం సమకూరిం�
ముఖ్యమంత్రి కేసీఆర్ ధార్మికచింతనతో రాగినేడులో అద్భుతమైన ఆలయం రూపుదిద్దుకున్నది. రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ చొరవ, స్థానిక దాతలు, భక్తుల విరాళాలతో చెట్టుకింది శివయ�