ఆర్టీసీ బస్సు, కారు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో 16 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మరో ఆరు నెలల పసిపాప తీవ్ర గాయాలపాలై దవాఖానలో చికిత్స పొందుతున్నది. రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం పోశెట్టిపల�
వేములవాడ రాజన్న ఆలయంలో లయబ్రహ్మ, నాదబ్రహ్మ సద్గురు త్యాగరాజ స్వామివారి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడోరోజ శుక్రవారం కార్యక్రమాలు ప్రేక్షకులను భక్తిరస సంద్రంలో ముంచెత్తాయి
పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ రాహుల్హెగ్డే తెలిపారు. బుధవారం పట్టణంలోని తిప్పాపూర్ బస్టాండ్ వద్ద ట్రాఫిక్ కంట్రోల్ బూత్ ను ఆయన ప్రారంభించి మాట్లాడారు.
దర్శనం అనంతరం నిద్ర చేసి బుధవారం తిరిగి ఇంటికి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకున్నది. కారు తిరుగల పడడం, డోర్లు తెరుచుకోకపోవడంతో బురద నీటిలో మునిగి సమ్మయ్య, ఆయన భార్య, ఇద్దరు పిల్లలు, అత్త అక్కడికక్కడే మృతిచె�
రాజన్న క్షేత్రంలో కొత్త సంవత్సర శోభ కనిపించింది. ఆదివారం ఆలయ ఆవరణ భక్తజనంతో కిక్కిరిసిపోయింది. పట్టణంతోపాటు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు క్యూలైన్లలో బారులు తీరి రాజన్నను దర్శించుకున్నారు
Minister KTR | తెలంగాణ ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్ను తిడితే ఓట్లు రాలవు.. దమ్ముంటే కేంద్రం నుంచి నిధులు తీసుకురా అని బండి సంజయ్కు మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. మా కంటే రెండు మంచి పనులు ఎక్కువ చేసి ప్రజల
Minister KTR | ప్రతిపక్షాలు పొద్దున లేస్తే కేసీఆర్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నాయి.. వారు శాపనార్థాలు పెడితే.. మీరే కాపాడాలి. మీ ఆశీస్సులు ఉంటే.. కేసీఆర్ను ఎవరూ ఏమీ చేయలేరని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేట
Minister KTR | రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ వేములవాడ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబుతో కలిసి మంత్రి కేటీఆర్ రూ. 72 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పన�
ఆదివారం సెలవుదినం కావడంతో వేములవాడ రాజన్న ఆలయం భక్తులతో రద్దీగా కనిపించింది. ఉదయం నుంచే భక్తులు ధర్మగుండంలో స్నానాలు చేసి, స్వామిని దర్శించుకుని, కోడెమొక్కు తీర్చుకున్నారు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయం ఆదివారం భక్తులతో రద్దీగా కనిపించింది. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు
health deputy commissioner | రాష్ట్రంలో ప్రస్తుతం ఏటా ఓపీ సేవలు పొందేవారి సంఖ్య 1.36కోట్లకు చేరిందని, ఇంతకు ముందు 78.50లక్షలుగా ఉండేదని రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్ తెలిపారు. గతంలో 67వేల శస్త్ర చికిత్సలు జర