Rajanna Siricilla | వేములవాడ రూరల్ : పుట్టిన వెంటనే మరణించాడో.. లేక ఏం జరిగిందో తెలియదు కానీ, ఓ మగ పసికందు మృతదేహాన్ని సంచిలో చుట్టి ఓ బ్రిడ్జి కింద పడేశారు. మృతదేహాన్ని పసిగట్టిన కుక్కలు ఆ సంచిని లాక్కెల్లి పసికందు ద�
వేములవాడ ఏరియా దవాఖాన వైద్యులు బుధవారం ఒక్క రోజే పది సాధారణ కాన్పులు చేసి అరుదైన ఘనతను సాధించారు. ఈ మేరకు దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రేగులపాటి మహేశ్రావు వివరాలు వెల్లడించారు. ఒకే రోజు పది మంది గర్�
Vemulawada | వేములవాడ రాజన్న ఆలయానికి వచ్చే భక్తులకు స్వాగతం పలికే నంది కమాన్ 50 వసంతాలు పూర్తి చేసుకున్నది. 1971కి ముందు రాజన్న ఆలయానికి చేరుకోవాలంటే భక్తులకు రవాణా సౌకర్యం ఉండేది కాదు. అప్పుడు కరీంనగర్ నుంచి సి�
రాజన్న లడ్డూకు భక్తుల నుంచి విశేష ఆదరణ లభిస్తున్నది. స్వచ్ఛమైన నెయ్యితో తయారు చేస్తున్న ఈ మహాప్రసాదానికి ఏటేటా డిమాండ్ పెరుగుతున్నది. గతేడాది 70 లక్షల పైగా లడ్డూలను విక్రయించగా, రెట్టింపు ఆదాయం సమకూరిం�
ముఖ్యమంత్రి కేసీఆర్ ధార్మికచింతనతో రాగినేడులో అద్భుతమైన ఆలయం రూపుదిద్దుకున్నది. రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ చొరవ, స్థానిక దాతలు, భక్తుల విరాళాలతో చెట్టుకింది శివయ�
మత మౌఢ్యం ప్రమాదకరమని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అన్నారు. మత మౌఢ్యం మనుషులను పిచ్చివాళ్లను చేస్తుందని వెల్లడించారు. మతం, దేవుడు హింసకు వ్యతిరేకమని, మధ్యలో వచ్చినవాళ్లే మత మౌఢ్యాన్ని ప్రేరేపిస్తున్నారని ఆ
వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ (వీటీడీఏ) ఆధ్వర్యంలో పేదల దేవుడు వేములవాడ (Vemulawada) రాజన్న ఆలయ (Rajanna temple) అభివృద్ది పనులు కొనసాగుతున్నాయని, భక్తుల మెరుగైన వసతుల కల్పనకు కృషి చేస్తామని మంత్రి ఇ�
రాష్ట్రంలోని ప్రముఖ శైవాలయం వేములవాడ (Vemulawada) శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని (Raja rajeshwara swamy) మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran reddy) దర్శించుకున్నారు.
పేదల దేవుడిగా పే రుగాంచిన ఎములాడ రాజన్నకు రాబడి పెరుగుతున్నది. 2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను 99కోట్ల79లక్షల 86వేలు సమకూరింది. రాజ న్న క్షేత్ర ప్రగతికి ప్రభుత్వం వేములవాడ ఆలయ ఏరియా అభివృద్ధి ప్రాధికార సంస్థను
ములవాడ పట్టణాన్ని ఇప్పటికే 400కోట్లతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దామని, మరిన్ని నిధులతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు వేస్తున్నట్లు ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు పేర్కొన్నా రు. పట్టణంలోని ముదిరాజ్�
రాజన్న గుడి చెరువు బండ్ సుందరీకరణ పనులను సత్వరం ప్రారంభించాలని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు అధికారులకు సూచించారు. మంగళవారం హైదరాబాద్లోని వీటీడీఏ కార్యాలయంలో వీటీడీఏ, రాజన్న ఆలయ అధికారు�
జిల్లాతోపాటు వేములవాడ ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు తెలిపారు. లయన్స్ క్లబ్, జిల్లా ఐఎంఏ ఆధ్వర్యంలో వేములవాడ పట్టణంలోని బాలుర ఉన్నత ప�
ఇల్లందకుంట క్లస్టర్ అసిస్టెంట్ (సీఏ)గా పనిచేస్తున్న చిన్న కోమటిపల్లికి చెందిన చిట్ల సంధ్యారాణి, అందరిలా ఆలోచించలేదు. సొంతకాళ్లపై నిలబడాలని సంకల్పించింది. అనుకున్నదే తడవుగా స్వయం ఉపాధి దిశగా అడుగులు �