మంత్రి కేటీఆర్ (Minister KTR) వేములవాడ (Vemulawada) నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారు. ఇందులో భాగంగా వేములవాడ పట్టణంలోని నంది కమాన్ జంక్షన్ను మంత్రి
Minister KTR | మంత్రి కేటీఆర్ (Minister KTR) నేడు సిరిసిల్ల జిల్లా వేములవాడ (Vemulawada) నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్యే రమేశ్ బాబుతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శం�
జీవిత ఖైదు అనుభవిస్తూ పెరోల్ మీద బయటికి వచ్చి, తప్పించుకొని తిరుగుతున్న వ్యక్తిని 23 ఏండ్లకు పట్టుబడ్డడు. వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్లో రూరల్ సీఐ కృష్ణకుమార్ గురువారం వివరాలు వెల్లడించారు.
వేములవాడ రాజన్న ఆలయంలో అమ్మవారికి సమర్పించుకునే ఒడి బియ్యానికి డిమాండ్ పెరిగింది. వేలంపాటలో గతానికంటే రెట్టింపు ధర పలికింది. రాజన్న దర్శించుకున్న భక్తులు తప్పనిసరిగా రాజరాజేశ్వరి దేవి అమ్మవారికి, అన�
ఒక లక్ష్యం, సాధించాలనే తపన, నిత్య ఆచరణ ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది. మన ప్రయత్నం ఫలించి ఉన్నత స్థానాలకు తీసుకెళ్తుంది. అందుకు వేములవాడ మండలం కోనాయిపల్లికి చెందిన గడ్డమీది గంగరాజు జీవితమే నిదర్శనంగా నిలుస్తు
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి, అనుబంధ దేవతామూర్తులకు ప్రతిరోజూ పూజలు నిర్వహిస్తుంటారు. అందు లో వాడే పూలను ప్రతిరోజు ఆలయ అధికారులు కొనుగోలు చేస్తారు.
వేములవాడ పట్టణంలో చేపట్టనున్న రూ.100 కోట్ల అభివృద్ధి పనుల శంకుస్థాపన, భూమి పూజకు రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు మంగళవారం వేములవాడ నియోజకవర్గ అభివృద్ధి పనులపై
సీఎం కేసీఆర్ పాలనలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉన్నారని, రాష్ట్రంలో జనరంజక పాలన సాగుతుందని ఎక్సైజ్, క్రీడలు, యువజన సర్వీసులశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు.
Transgender | వేములవాడ : ప్రేమకు హద్దులు లేవని మరోసారి నిరూపించింది ఈ జంట. ట్రాన్స్జెండర్తో ఐదేళ్లుగా సహజీవనం చేస్తున్న ఓ యువకుడు శనివారం పెళ్లి చేసుకున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని రాజన�
జీవనోపాధి కోసం వేములవాడ సుభాష్నగర్ నుంచి గల్ఫ్కు వెళ్లిన దూలం రఘు (28) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో వేములవాడలో విషాదం నెలకొన్నది. రఘు ఏడేండ్లుగా కువైట్లోని ఓ పెట్రోల్ బంక్లో పనిచేస్తున్నాడు.
సొంత పార్టీలోనే ప్రత్యర్థులు పెరిగిపోవటం, బయట నుంచి వచ్చిన నేతలు నిత్యం ఒకరి వెనుక మరొకరు గోతులు తవ్వుకొనే పరిస్థితి ఏర్పడటంతో తీవ్ర అసహనంతో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అసలు విషయం ఒప్పేసుకొన్నారు.
తెలంగాణ సర్కారు సం కల్పంతో మెట్ట ప్రాంతమైన వేములవాడ సస్యశ్యామలంగా మారిందని ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు పేర్కొన్నారు. నాడు సాగునీటికి తండ్లాడిన రైతాంగం నేడు ఉబికివచ్చిన జలాలను చూసి ఉప్పొంగిపోతున్
Vemulawada | రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఓ భక్తురాలు గుండెపోటుతో మరణించింది. రాజన్న దర్శనం కోసం మంగళవారం ఉదయం లైన్లో నిల్చున్న మహిళ క్యూలైన్లోనే కుప్పకూలింది.