PV Narasimha Rao | వేములవాడ రాజన్న గుడి కళావేదిక నుంచి పీవీ నరసింహారావు ప్రారంభించారు. వేములవాడ ఆలయ అర్చకుల ఘర్పట్టీ పారితోషికాన్ని 60 వేలకు పెంచి ఆలయ ఆనువంశిక అర్చకులకు అండగా నిలిచారు. 1966 నాటి దేవాదాయ ధర్మాదాయశాఖ �
ఆన్లైన్ రసీదు చూపితేనే వేములవాడ రాజన్న ఆలయ సముదాయాల్లో భక్తులకు అద్దె గది కేటాయిస్తారు. అక్రమాలకు చెక్ పెట్టేందుకే ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ఇక ఏ వసతి సముదాయంలో ఎన్ని గదులు ఖాళీగా ఉన్నాయి? ఎప్ప�
Vemulawada | తిరుమ ల తరహాలో వేములవాడ రాజన్న స న్నిధిలోనూ వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆదేశించారు.
Free Bus | మంగళవారం వేములవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సులో ఓ ప్రయాణికుడికి సీటు దొరకకపోవడంతో డ్రైవర్తో వాగ్వాదానికి దిగాడు. తనకు సీటు ఇవ్వనిదే బస్సు కదిలేది లేదని పట్టుబట్టాడు. మరో ప్రయాణికుడు జోక్యంత�
సర్పంచుల ఎన్నికలు (Sarpanch Elections) ఇప్పట్లో నిర్వహించడం వీలుకాదన్నారు. ప్రతినెల మొదటి వారంలోనే ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇచ్చిన హామీ ప్రకారం ఆరు గ్యారంటీలను అమల�
Rajanna Temple | వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయానికి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. కేవలం 21 రోజుల వ్యవధిలో రూ.2.51కోట్లకుపైగా ఆదాయం వచ్చి చేరింది. ఆలయ హుండీలను బుధవారం లెక్కించారు.
ములవాడ రాజరాజేశ్వర స్వామివారిని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్రంలోని ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. యాదగిరిగుట్ట, వేములవాడ, భద్రాచలం, భద్రకాళి టెంపుల్, బాసరతోపాటు హైదరాబాద్లోని బిర్లా టెంపుల్, చిలుకూరు బాలాజీ ఆలయం, దిల్సుఖ�
ఒరిజినల్ ఆధార్ కార్డు లేదని బస్సులో ప్రయాణిస్తున్న యువతిని ఓ కండక్టర్ మధ్యలోనే దింపేసిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో జరిగింది. బాధితులవివరాల ప్రకారం.. వేములవాడకు చెందిన జాస్విని హైదరాబాద్