నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్రంలోని ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. యాదగిరిగుట్ట, వేములవాడ, భద్రాచలం, భద్రకాళి టెంపుల్, బాసరతోపాటు హైదరాబాద్లోని బిర్లా టెంపుల్, చిలుకూరు బాలాజీ ఆలయం, దిల్సుఖ�
ఒరిజినల్ ఆధార్ కార్డు లేదని బస్సులో ప్రయాణిస్తున్న యువతిని ఓ కండక్టర్ మధ్యలోనే దింపేసిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో జరిగింది. బాధితులవివరాల ప్రకారం.. వేములవాడకు చెందిన జాస్విని హైదరాబాద్
వేములవాడ (Vemulawada) రాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వరుస సెలవులు అందునా సోమవారం కావడంతో సమ్మక్క జాతరకు ముందు ఎములాడ రాజన్న సన్నిధికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు.
హనుమకొండ (Hanamkonda) జిల్లాలోని ఎల్కతుర్తి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం (Accident) జరిగింది. మండలంలోని పెంచికల్పేట శివారులో వేగంగా దూసుకొచ్చిన లారీ అదుపుతప్పి ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది.
కార్తికమాసం (Kartika Masam) చివరి సోమవారం కావడంతో శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. వేములవాడతోపాటు (Vemulawada) ప్రధానాలయాలకు తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా చేసుకుని ప్రత్యేక పూజలు చేశారు.
BRS Party President KCR Participating in Praja Ashirvada Sabha at Vemulawada, BRS Party, CM KCR, Praja Ashirvada Sabha, Vemulawada, BRS Party President KCR, Praja Ashirvada Sabha at Vemulawada
శివనామ స్మరణతో శివాలయాలు మారుమోగుతున్నాయి. కార్తిక పౌర్ణమి (Karthika Pournami) కావడంతో ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ఆలయాల్లో దీపారధన చేస్తున్నారు.
CM KCR | బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని కూడా ఘననీయంగా అభివృద్ధి చేసిందని సీఎం కేసీఆర్ చెప్పారు. రైతులకు ఇచ్చే సాగునీటిపై గతంలో నీటి తీరువాను వసూలు చేసేవారని, తాము అధికారంలోకి వచ్చినంక నీటిపై పన్నును
CM KCR | డెబ్బై ఐదేండ్ల స్వాతంత్య్ర భారతావనిలో రావాల్సినంత ప్రజాస్వామ్య పరిణతి రాలేదని, ఆ పరిణతి వచ్చిన సమాజాలు, దేశాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని, కాబట్టి మన దేశంలో కూడా ఆ పరిణతి రావాలని తాను కోరుకుంటు�
వేములవాడ పట్టణంలోని రెండో బైపాస్ రహదారిలో బహుజన సమాజ్ పార్టీ సోమవారం నిర్వహించిన ఎన్నికల సభ వద్ద అపశ్రుతి చేటుచేసుకున్నది. సభకు దాదాపు 2,500 మంది తరలివచ్చారు.
శ్రీశైలం (Srisailam) మల్లన్న ఆలయం కార్తీక మాసం (Karthika Masam) శోభను సంతరించుకుంది. మొదటి సోమవారాన్ని పురస్కరించుకుని భక్తులు పెద్ద సంఖ్యలో మల్లన్న సన్నిధికి తరలివచ్చారు.
Minister KTR | కాంగ్రెస్ పార్టీ మాటలు నమ్మవద్దని, కాంగ్రెస్ను నమ్మి ఓటేస్తే మోసపోతమని మంత్రి కేటీఆర్ అన్నారు. అభివృద్ధి కొనసాగాలంటే వేములవాడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని ప