CM KCR | బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని కూడా ఘననీయంగా అభివృద్ధి చేసిందని సీఎం కేసీఆర్ చెప్పారు. రైతులకు ఇచ్చే సాగునీటిపై గతంలో నీటి తీరువాను వసూలు చేసేవారని, తాము అధికారంలోకి వచ్చినంక నీటిపై పన్నును
CM KCR | డెబ్బై ఐదేండ్ల స్వాతంత్య్ర భారతావనిలో రావాల్సినంత ప్రజాస్వామ్య పరిణతి రాలేదని, ఆ పరిణతి వచ్చిన సమాజాలు, దేశాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని, కాబట్టి మన దేశంలో కూడా ఆ పరిణతి రావాలని తాను కోరుకుంటు�
వేములవాడ పట్టణంలోని రెండో బైపాస్ రహదారిలో బహుజన సమాజ్ పార్టీ సోమవారం నిర్వహించిన ఎన్నికల సభ వద్ద అపశ్రుతి చేటుచేసుకున్నది. సభకు దాదాపు 2,500 మంది తరలివచ్చారు.
శ్రీశైలం (Srisailam) మల్లన్న ఆలయం కార్తీక మాసం (Karthika Masam) శోభను సంతరించుకుంది. మొదటి సోమవారాన్ని పురస్కరించుకుని భక్తులు పెద్ద సంఖ్యలో మల్లన్న సన్నిధికి తరలివచ్చారు.
Minister KTR | కాంగ్రెస్ పార్టీ మాటలు నమ్మవద్దని, కాంగ్రెస్ను నమ్మి ఓటేస్తే మోసపోతమని మంత్రి కేటీఆర్ అన్నారు. అభివృద్ధి కొనసాగాలంటే వేములవాడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని ప
Minister KTR | కాంగ్రెస్, బీజేపీ నేతలు అన్నివేళల ప్రజల మధ్య కనిపించరని, ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఓట్ల కోసం గంగిరెద్దులోలె వస్తరని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. అట్ల వచ్చే కాంగ్రెస్, బీజేపోళ్ల మాటలు నమ్మి మోస�
ఈ నెల 30న జరుగనున్న ఎన్నికల్లో కేసీఆర్ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టుడు ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. నిన్న విరాట్కోహ్లీ సెంచరీ కొట్టినట్టు.. ఎన్నికల్లో కేసీఆర
KTR | నవంబర్ 30న కేసీఆర్ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టబోతోందని, సెంచరీ కొట్టడం ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. వేములవాడ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీ�
KTR | ఈ ఎన్నికలు మీ తలరాతను మార్చేవి అని యువకులను ఉద్దేశించి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. ఆరు దశాబ్దాల కాలంలో వందల మంది ప్రాణాలను తీసిన కాంగ్రెస్.. ఇవాళొచ్చి తియ్య
Minister KTR | మంత్రి కేటీఆర్ (Minister KTR) నేడు సిరిసిల్లా జిల్లాలో పర్యటించనున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లోఏర్పాటు చేసిన బీఆర్ఎస్ టెక్ సెల్వింగ్ (సోషల్మీడియా)ను ప్రారంభిస్తార�
Lunar Eclipse | చంద్రగ్రహణం నేపథ్యంలో శనివారం సాయంత్రం వేములవాడలో శ్రీ రాజరాజేశ్వరి ఆలయం, గద్వాల-జోగులాంబ జిల్లాలోని ఆలంపూర్ లోని శ్రీ జోగులాంబ, బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను మూసివేశారు.
B Vinod Kumar | అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రభుత్వాన్ని మరోసారి ప్రజలు ఆశీర్వదించాలని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం కోనరావుపేట మండలంలోని
‘మనమంతా బీఆర్ఎస్ కుటుంబసభ్యులం.. సమన్వయంతో ముందుకెళ్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం మనదే’ అంటూ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ కార్యకర్తలను కార్యోన్ముఖులను చేశారు.