మియాపూర్ : వేములవాడలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానాన్ని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ స్థానిక నాయకులతో కలిసి స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం వార
ఎములాడ రాజన్న| ప్రముఖ శైవాలయం వేములవాడ రాజన్న ఆలయం శ్రామణ శోభ సంతరించుకున్నది. శ్రావణమాసం రెండో సోమవారం కావడంతో రాజరాజేశ్వరుడిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరు.
వేములవాడలో రూ.20 కోట్లతో అభివృద్ధి పనులు : మంత్రి కేటీఆర్ | రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ నియోజకవర్గంలో రూ.20కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు మంత్రి కేటీఆర్
వేములవాడ టౌన్, ఆగస్టు 9: శ్రావణ సోమవారం సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వేకువజాము నుంచే స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. కొవిడ్ నిబంధనల దృష్ట్యా గర్భగుడిలో నిర్వహించే ఆర్జి�
విస్తారంగా వానలు| ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వానలు కురుస్తున్నాయి. హైదరాబాద్లో కుండపోతగా వర్షం కురిసింది. బుధవారం సాయంత్రం నుంచి గురువారం తెల్లవారుజాము వరకు ఏకధాటిగా వాన పడ�
టీఎస్ టూరిజం ప్రత్యేక ప్యాకేజీలు ఇప్పటికే తిరుపతికి విమాన టూర్ కొత్తగా టీఎస్టీడీసీ 3 ప్యాకేజీలు కరోనాతో కుదేలైన పర్యాటకరంగాన్ని గాడిలో పెట్టేందుకు తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ(టీఎస్టీడ
మంత్రి కేటీఆర్ | ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే.. అంటు వ్యాధులను అరికట్టొచ్చు అని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
కలర్ ల్యాబ్| జిల్లాలోని వేములవాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వర కలర్ ల్యాబ్లో శుక్రవారం అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి పక్కనే ఉన్న షాపులకు విస్తరించాయ
రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ | వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయానికి భక్తులు తరలివచ్చారు. ప్రభుత్వం లాక్డౌన్తో ఎత్తివేయడంతో ఆదివారం నుంచి ఆలయంలోకి భక్తులను అనుమతి ఇస్తున్నారు.
రాజన్న సిరిసిల్ల : వేములవాడ పట్టణంలో నియోజకవర్గ ప్రజలకు అత్యాధునిక సదుపాయాలతో మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో రూ. 22 కోట్ల వ్యయంతో నిర్మించిన 100 పడకల ప్రాంతీయ ఆసుపత్రిని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ
నేడు ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్ వేములవాడ, మే 27: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో వంద పడకల దవాఖాన సిద్ధమైంది. కరోనా వైద్యానికి తొలివిడతగా అన్నిరకాల వసతులు, వైద్య పరికరాలతో 50 బెడ్లు సిద్ధంచేశారు. మున
అనారోగ్యంతో మంచంపట్టిన వృద్ధురాలు అద్దె ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మన్న యజమాని తల్లిదండ్రులు, నాన్నమ్మను గెంటేసిన మనుమరాలు వేములవాడ, మే 9: మాతృదినోత్సవం రోజే అమానవీయ ఘటన చోటుచేసుకొన్నది. ఓ వృద్ధురాలు అనారో�