రాజన్న| రాష్ట్రంలోని ప్రముఖ శైవక్షేత్రం వేములవాడ రాజన్న ఆలయంలో దర్శనాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. కరోనా ఉధృతి కారణంగా ఈ నెల 18 నుంచి 22 వరకు రాజరాజేశ్వరుని దర్శనాలను అధికారులు రద్దు చేశారు.
వేములవాడ : వేమలవాడ రాజన్న దర్శనానికి వచ్చిన ఓ భక్తురాలు గుండెపోటుతో మృతి చెందింది. స్థానికుల కథనం మేరకు.. మహబూబాబాద్ జిల్లా పాకాల కొత్తగూడెం మండలం, ఎదులపల్లి గ్రామానికి చెందిన కడుగూరి పూలమ్మ(60) సోమవారం కు
సిరిసిల్ల: జిల్లాలో మరో రెండు కరోనా వ్యాక్సినేషన్ కేంద్రాలను వైద్య, ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు సిరిసిల్లలోని జిల్లా ప్రధాన దవాఖానలో కరోనా టీకా పంపిణీ చేశారు. కొత్తగా వేములవాడ, ఎల్లారెడ్డిపే
వేములవాడ: ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా శ్రీ రాజరాజేశ్వరస్వామి వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి అల�
మహా శివరాత్రికి ముస్తాబైన శివాలయాలు భక్తులకు ఇబ్బందుల్లేకుండా ఏర్పాట్లు వేములవాడలో హెలీట్యాక్సీ సేవలు నమస్తే తెలంగాణ నెట్వర్క్, మార్చి 10 : మహాశివరాత్రి వేడుకలకు రాష్ట్రంలోని ప్రసిద్ధ శైవక్షేత్రాలు