వేములవాడ : మహా శివరాత్రి జాతరకు వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయం సిద్ధమైంది. శివరాత్రి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జాతర నేపథ్యంలో ఇవాళ రాత్రి 9 గంటలకు నిషి పూజ నిర్వహించారు.
Mukkoti Ekadasi | సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విలసిల్లి హరిహర క్షేత్రంగా బాసిల్లుతున్న వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో గురువారం ఉదయం ముక్కోటి ఏకాదశి వేడుకలను కోవిడ్-19 నిబంధనల
వేములవాడ రాజన్నకు ముస్లిం దంపతులు కోడెమొక్కు చెల్లించారు. కరీంనగర్కు చెందిన యాకు, ఖాసిం దంపతులు గురువారం వేములవాడ రాజన్న ఆలయంలో కోడెమొక్కు చెల్లించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం వారు ఆ�