వేములవాడ రాజన్న ఆలయానికి సంబంధించి కోడెలు మృతిచెందుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సోమవారం ఆమె నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండల కేంద్రంలో శ్రీ సీతారామ చంద్రస్
వేములవాడ రాజన్న భక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన లడ్డూకు సంబంధించిన వ్యవహారం ప్రస్తుతం వివాదంగా మారుతున్నది. సరుకుల కొనుగోలు, తయారీ, విక్రయాలపై వచ్చిన ఫిర్యాదులో భాగంగా ఏసీబీ గతేడాది ఆగస్టులో ఆకస్మికంగ�
వేములవాడలోని రాజన్న ఆలయ గోశాలను దేవాదాయశాఖ అడిషనల్ కమిషనర్లు శ్రీనివారావు, కృష్ణప్రసాద్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వేములవాడ శివారులోని తిప్పాపురంలో గల ఆలయ గోశాల పరిసరాలు, సంరక్షణకు చర్యలను పరి
మహాశివరాత్రి ఉత్సవాలకు వేములవాడ రాజన్న క్షేత్రం సరికొత్త శోభ సంతరించుకున్నది. నేటి నుంచి మూడురోజులపాటు అంత్యత వైభవోపేతంగా జరిగే వేడుకలకు సుందరంగా ముస్తాబైంది. రాత్రి వేళ విద్యుద్దీపాలతో ఆలయం కాంతులీ�
వేములవాడ రాజన్న నిత్యాన్నదాన సత్రానికి రోడ్డు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రూ.45 లక్షల విరాళాన్ని ఈవో వినోద్రెడ్డికి అందజేశారు. ఆరుద్ర నక్షత్రం సందర్భంగా సోమవారం వేములవాడ రాజన్నను దర�
‘శివుడి వాహనం నందికి ప్రతిరూపంగా వేములవాడ రాజన్న ఆలయంలో భక్తులు కట్టేస్తున్న కోడెలు కోతకు పోతున్నయా? వాటిని రైతులకు మాత్రమే.. అవీ రెండు చొప్పునే ఇవ్వాలన్న నిబంధన ఉన్నా.. కాంగ్రెస్ సర్కార్ ఉదాసీనత, అధిక�
శరన్నవరాత్రుల్లో భాగంగా వేములవాడ రాజన్న ఆలయంలో కొలువుదీరిన అమ్మవారు శుక్రవారం బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్ ఆధ్వర్యంలో అర్చకులు శ్రీ స్వామివార�
శ్రావణం మాసం సందర్భంగా భక్తులు వేములవాడ రాజరాజేశ్వర సన్నిధికి పోటెత్తారు. శుభ దినాలు ఎక్కువగా ఉన్న ఈ నెలలో శివున్ని ఆరాధిస్తే పుణ్యం సిద్ధిస్తుందని భావించి, క్యూ కట్టారు. మన జిల్లా, రాష్ట్రంతోపాటు ఆంధ్ర
మరో రెండురోజుల్లో వేసవి సెలవులు ముగియనున్న నేపథ్యంలో వేములవాడ రాజన్న ఆలయం ఆదివారం భక్తులతో రద్దీగా కనిపించింది. రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు వేకువజాము నుంచే ధర్మగుండంలో పవిత్ర స్నానాలు చే�
వేములవాడ రాజన్న క్షేత్రానికి సోమవారం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. రద్దీ దృష్ట్యా అధికారులు ఆలయ గర్భగుడిలో ఆర్జిత సేవలను రద్దు చేశారు.
సమ్మక్క జాతరకు ముందు తొలిమొక్కు కోసం తరలివచ్చిన భక్తులతో సోమవారం వేములవాడ రాజన్న ఆలయం పోటెత్తింది. సుమారు లక్ష మంది రావడంతో ప్రాంగణం జాతరను తలపించింది. క్షేత్రానికి వచ్చే దారులన్నీ వాహనాలతో నిండిపోయాయ