మరో రెండురోజుల్లో వేసవి సెలవులు ముగియనున్న నేపథ్యంలో వేములవాడ రాజన్న ఆలయం ఆదివారం భక్తులతో రద్దీగా కనిపించింది. రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు వేకువజాము నుంచే ధర్మగుండంలో పవిత్ర స్నానాలు చే�
వేములవాడ రాజన్న క్షేత్రానికి సోమవారం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. రద్దీ దృష్ట్యా అధికారులు ఆలయ గర్భగుడిలో ఆర్జిత సేవలను రద్దు చేశారు.
సమ్మక్క జాతరకు ముందు తొలిమొక్కు కోసం తరలివచ్చిన భక్తులతో సోమవారం వేములవాడ రాజన్న ఆలయం పోటెత్తింది. సుమారు లక్ష మంది రావడంతో ప్రాంగణం జాతరను తలపించింది. క్షేత్రానికి వచ్చే దారులన్నీ వాహనాలతో నిండిపోయాయ
వేములవాడ రాజన్న ఆలయం శుక్రవారం భక్త జన సంద్రంగా మా రింది. రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తుల తో కిటకిటలాడింది. ధర్మగుండం, కల్యాణకట్ట వద్ద రద్దీ కనిపించింది.
వేములవాడ రాజన్న ఆలయంలో అమ్మవారికి సమర్పించుకునే ఒడి బియ్యానికి డిమాండ్ పెరిగింది. వేలంపాటలో గతానికంటే రెట్టింపు ధర పలికింది. రాజన్న దర్శించుకున్న భక్తులు తప్పనిసరిగా రాజరాజేశ్వరి దేవి అమ్మవారికి, అన�
Vemulawada | వేములవాడ రాజన్న ఆలయానికి వచ్చే భక్తులకు స్వాగతం పలికే నంది కమాన్ 50 వసంతాలు పూర్తి చేసుకున్నది. 1971కి ముందు రాజన్న ఆలయానికి చేరుకోవాలంటే భక్తులకు రవాణా సౌకర్యం ఉండేది కాదు. అప్పుడు కరీంనగర్ నుంచి సి�
వేములవాడ రాజన్న ఆలయ విస్తరణ పనుల కోసం సేకరించిన 33 ఎకరాలు, 163 ఎకరాల గుడి చెరువు, వేములవాడ పట్టణంతోపాటు రాజన్న ఆలయ ఏరియల్ చిత్రం కనువిందు చేస్తున్నది. ఆలయం పక్కన ఖాళీ స్థలంతోపాటు పక్కనే చెరువు అందాలు ప్రత్య�
వేములవాడ : మహా శివరాత్రి జాతరకు వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయం సిద్ధమైంది. శివరాత్రి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జాతర నేపథ్యంలో ఇవాళ రాత్రి 9 గంటలకు నిషి పూజ నిర్వహించారు.
Mukkoti Ekadasi | సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విలసిల్లి హరిహర క్షేత్రంగా బాసిల్లుతున్న వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో గురువారం ఉదయం ముక్కోటి ఏకాదశి వేడుకలను కోవిడ్-19 నిబంధనల
వేములవాడ రాజన్నకు ముస్లిం దంపతులు కోడెమొక్కు చెల్లించారు. కరీంనగర్కు చెందిన యాకు, ఖాసిం దంపతులు గురువారం వేములవాడ రాజన్న ఆలయంలో కోడెమొక్కు చెల్లించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం వారు ఆ�