కేంద్ర ప్రభుత్వం అనాలోచితంగా తీసుకొచ్చిన మినిస్ట్రీ ఆఫ్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ నోటిఫికేషన్-714తో మోటార్ వాహన రంగ కార్మికులు తీవ్రంగా నష్టపోతారని.. ఆ నోటిఫికేషన్ను తక్షణమే
ఆటోలు, ట్యాక్సీలు, ట్రావెలర్లు.. ఇవి మన దేశంలో కోట్ల మంది పేద, మధ్యతరగతి ప్రజలకు ఉపాధి మార్గాలు. రోజూ ఈ బండి చక్రాలు తిరిగితేనే లక్షల కుటుంబాల బతుకు చక్రం కూడా కదులుతుంది. ప్రభుత్వాల సాయం కోసం ఎదురుచూడకుండా
Uttarakhand | ఉత్తరాఖండ్లో (Uttarakhand) ఘోర ప్రమాదం జరిగింది. చంపావత్ జిల్లాలోని సుఖిదాంగ్-దాందమినార్ రహదారిపై ఓ వాహనం అదుపుతప్పి లోయలో పడింది. దీంతో 11 మంది మృతిచెందారు.
Yezdi Bikes | ‘కొత్త ఒక వింత. పాత ఒక రోత’ అన్న నోళ్లే.. ‘ఓల్డ్ ఈజ్ గోల్డ్!’ అనీ అన్నాయి. ఆ ఓల్డ్ గోల్డ్ కేటగిరీలో.. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన పాతతరం బైకులూ ఉన్నాయి. నాడు తాతల మతులు పోగొట్టినజావా, యెజ్డీలు.. నేడు మనవ
అనంతపురం: అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఢీకొన్న వాహనంలోనే ఉన్న ఎమ్మెల్సీ ఒక ప్రజాప్రతినిధిగా స్పందించి వృద్ధుడిని ఆస్పత్రికి తరలించకుండా అక్కడి నుంచి తప్పుకున్న వైనం అనంతపురంలో చోటు చేసుకు�
భద్రాచలం: పట్టణంలోని రెవిన్యూ కాలనీలో అక్రమంగా తరలిస్తున్న రెండు క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని రెవిన్యూ అధికారులు పట్టుకున్నారు. రెవిన్యూ కాలనీలో బియ్యం కొంటున్నారని అందినసమాచారంతో ఆర్ఐ నరసింహారావు ఆ
వర్ని: నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వర్ని ఎస్సై అనిల్ రెడ్డికి ప్రమాదం తప్పింది. వర్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని మోస్రా మండల కేంద్రంలో శనివారం జరిగిన
న్యూఢిల్లీ : హెక్టర్ వాహన శ్రేణిలో మరో వేరియంట్ చేరింది. షైన్ వేరియంట్ను ఎంజీ మోటార్ ఇండియా లాంఛ్ చేసింది. ఎంజీ హెక్టర్ షైన్ వేరియంట్ ప్రారంభ ధరను రూ 14.52 లక్షలు (ఎక్స్షోరూం-ఢిల్లీ)గా నిర్ణయించిం�
ముంబై , జూన్ ,18: వెహికల్ లోన్ తీసుకొని జీపీఎస్ పరికరాలు కొన్న వినియోగదార్లకు హెచ్డీఫ్సీ బ్యాంకు శుభవార్త అందించింది. జీపీఎస్ పరికరాలు కొనుగోలు చేసిన కస్టమర్లకు కమీషన్లను తిరిగి చెల్లిస్తామని వెల్లడించి�
దేశవ్యాప్తంగా ఒకే సిరీస్ ( IN నంబర్ ప్లేట్ )తో వాహనాల రిజిస్ట్రేషన్ చేయాలని యోచిస్తోంది. దీనివల్ల రాష్ట్రాలు మారినప్పుడల్లా అదనంగా రిజిస్ట్రేషన్ ఫీజులు, రోడ్ ట్యాక్స్లు చెల్లించాల్సిన అవసరం
న్యూఢిల్లీ: వాహనంలోని ముందు సీటులో (డ్రైవర్ పక్కన సీటు) ఎయిర్ బ్యాగ్ను తప్పనిసరి చేస్తూ కేంద్రం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రహదారి భద్రతకు సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకు
చండీగఢ్: భారత్ ఇటీవల ఫ్రాన్స్ నుంచి సమకూర్చుకున్న అత్యాధునిక యుద్ధ విమానం రాఫెల్ను పంజాబ్కు చెందిన ఒక ఆర్కిటెక్ట్ స్ఫూర్తిగా తీసుకున్నారు. రాఫెల్ జెట్ను పోలిన ఆకారంలో ఒక వాహనాన్ని తయారు చేశారు