Police Vehicle rams truck | లారీని వెనుక నుంచి పోలీస్ వాహనం ఢీకొట్టింది. (Police Vehicle rams truck) ఈ ప్రమాదంలో ఐదుగురు పోలీస్ అధికారులు మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు.
బొలేరో వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనే కాల్వలోకి దూసుకుపోగా డ్రైవర్తోపాటు కర్ణాటక కూలీలు సురక్షితంగా బయటపడిన ఘటన గట్టు-మాచర్ల మధ్యలో నెట్టంపాడు కాల్వ వద్ద మంగళవారం చోటుచేసుకున్నది.
ఆగి ఉన్న రెండు ఆటోలపై ప్రమాదవశాత్తు ఓ భారీ వృక్షం కూలిన సంఘటన నారాయణగూడ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. ఈ ప్రమాదంలో ఓ ఆటో డ్రైవర్ మృతి చెందాడు. ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, స్థానికులు తెలిపిన �
గత నెలలో వాహన అమ్మకాలు మిశ్రమంగా నమోదయ్యాయి. కార్ల తయారీలో అగ్రగామి సంస్థలైన మారుతి సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటర్స్లు దేశీయంగా రెండంకెల వృద్ధిని నమోదు చేసుకున్నాయి.
‘మంచు కొండల్లో అన్నదానం చేయడం గొప్ప సంకల్పం.. శివ భక్తులకు సేవ చేస్తే పరమ శివుడికి సేవ చేసినట్టే’ అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు కొనియాడారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని శరభేశ్వర ఆలయంలో ఆ�
గుర్తు తెలియని వాహనం వెనుక నుంచి ఢీకొడంతో కారు అదుపు తప్పి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో యువతి మరణించగా మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. మండల పరిధిలోని చీకటిగూడెం గ్రామ శివారులో 65వ నంబర్ జాతీయ రహదారిపై శనివ�
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలోని ఎన్హెచ్ 44 జాతీయ రహదారి చంద్రయాన్పల్లి అటవీ ప్రాంతంలో బుధవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో చిరుతపులి మృత్యువాతపడినట్టు ఎఫ్ఆర్వో హిమచందన తెలిపా
దేశంలో సుమారు 9 లక్షల ప్రభుత్వ వాహనాలు తుక్కుగా మారనున్నాయి. ఇటీవల చేసిన చట్టం ప్రకారం 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ, ట్రాన్స్పోర్టు కార్పొరేషన్లకు చెందిన వాహనాలన
Road Accident | మహారాష్ట్రలోని పుణెలో ఓ లారీ బీభత్సం సృష్టించింది. పుణె-బెంగళూరు రహదారిపై నవ్లే బ్రిడ్జి వద్ద ఆదివారం రాత్రి 9గంటల సమయంలో ఆయిల్ ట్యాంకర్ లారీ అతి వేగంతో వాహనాలపై దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో 47 వాహ�
పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలను చోరీచేసి పెట్రోలు ఉన్నంత వరకు షికారు చేసి, ఆ తర్వాత మరో బైక్ను చోరీ చేస్తున్న నిందితుడిని చిలకలగూడ పోలీసులు అరెస్టు చేశారు. చిలకలగూడ పీఎస్లో ఏర్పాటు చేసిన మీడియా సమా
శ్రీనివాస్ అనే వ్యక్తి 15ఏండ్లుగా ఆటోనే నమ్ముకున్నాడు. కుటుంబాన్ని పోషిస్తుండు. ఇటీవల అన్నం పెట్టే ఆ ఆటోను నడపడం మానేశాడు. కారణం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 714 ఫిట్నెస్ పెనాల్టీ. రోజుకు రూ.50 జరిమానా �