ముంబై , జూన్ ,18: వెహికల్ లోన్ తీసుకొని జీపీఎస్ పరికరాలు కొన్న వినియోగదార్లకు హెచ్డీఫ్సీ బ్యాంకు శుభవార్త అందించింది. జీపీఎస్ పరికరాలు కొనుగోలు చేసిన కస్టమర్లకు కమీషన్లను తిరిగి చెల్లిస్తామని వెల్లడించి�
దేశవ్యాప్తంగా ఒకే సిరీస్ ( IN నంబర్ ప్లేట్ )తో వాహనాల రిజిస్ట్రేషన్ చేయాలని యోచిస్తోంది. దీనివల్ల రాష్ట్రాలు మారినప్పుడల్లా అదనంగా రిజిస్ట్రేషన్ ఫీజులు, రోడ్ ట్యాక్స్లు చెల్లించాల్సిన అవసరం
న్యూఢిల్లీ: వాహనంలోని ముందు సీటులో (డ్రైవర్ పక్కన సీటు) ఎయిర్ బ్యాగ్ను తప్పనిసరి చేస్తూ కేంద్రం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రహదారి భద్రతకు సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకు
చండీగఢ్: భారత్ ఇటీవల ఫ్రాన్స్ నుంచి సమకూర్చుకున్న అత్యాధునిక యుద్ధ విమానం రాఫెల్ను పంజాబ్కు చెందిన ఒక ఆర్కిటెక్ట్ స్ఫూర్తిగా తీసుకున్నారు. రాఫెల్ జెట్ను పోలిన ఆకారంలో ఒక వాహనాన్ని తయారు చేశారు