తనకున్న కొంత వ్యవసాయ భూమిని సమర్థవంతంగా వినియోగించుకొని.. కూరగాయలు సాగు చేస్తూ రాబడిని సాధిస్తున్నారు కోటగిరి మండలం ఎత్తొండ గ్రామానికి చెందిన మేత్రి సాయిలు దంపతులు. కేవలం 30 గుంటల భూమిలో బెండకాయ, చిక్కుడ�
అందరిలాగా ఒకే రకమైన పంటలు వేసి గిట్టుబాటు ధర రాక నష్టం పోకూడదనే లక్ష్యంతో సాగు చేస్తున్నారు. ఆ రైతులు. ఆకుకూరలు, కూరగాయలు సాగు చేస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. మండలంలోని బోరింగ్తండాకు చెందిన గిరిజన రైతుల�
కూరగాయల సాగులో అద్భుతంగా రాణిస్తున్నాడీ యువ రైతు. 30 గుంటల్లో తీరొక్క కూరగాయలను పండిస్తూ లాభాలు సాధిస్తున్నాడు. సాగులో ఆధునిక పద్ధతులు పాటిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు.
కూరగాయల సాగులో నూతన విధానాలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఇక్రిసాట్ కృషి చేస్తోంది. అధిక దిగుబడి పొందడంతో పాటు, చీడపీడల నియంత్రణకు అవకాశం ఉన్న విధానాలపై అధ్యయనం చేస్తుండగా...గ్రాఫ్టింగ్(అంటు కట్టడ�
కూరగాయల్లో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. మనం తీసుకునే సమతుల ఆహా రంలో ఇవి ప్రధా నపాత్ర పోషిస్తాయి. అతి తక్కువ ధరలో లభించడమే కాకుండా వీటిలో ఉండే విటమిన్లు, ఖనిజ లవణాలు, పిండి పదార్థాలు ఆరోగ్యాన్ని పరిరక్షిం�
కూరగాయల్లో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. మనం తీసుకునే సమతుల ఆహా రంలో ఇవి ప్రధానపాత్ర పోషిస్తాయి. అతి తక్కువ ధరలో లభించడమే కాకుండా వీటిలో ఉండే విటమిన్లు, ఖనిజ లవణాలు, పిండి పదార్థాలు ఆరోగ్యాన్ని పరిరక్షిం�
భారతదేశంలో చాలామంది ప్రధాన ఆహారం వరి అన్నం. అయితే కార్బొహైడ్రేట్లు, గంజి (స్టార్చ్) ఎక్కువగా ఉండటం వల్ల అన్నం తినకూడదని తీర్మానించుకుంటారు. కానీ, మితంగా తింటే అన్నం కూడా అమృత సమానం అంటున్నారు పోషకాహార ని
Hyderabad | వేసవి కాలంలో కూరగాయలు విరివిగా పండించే ప్రణాళికను ఉద్యానశాఖ సిద్ధం చేసింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా నుంచి వేసవి కాలంలో 95శాతం హైదరాబాద్ పట్టణ ప్రజలకు కూరగాయలను అందించే విధంగా ఉద్యానశాఖ లక్ష్య�