కేంద్ర సర్కారు తీరుతో సామాన్యుడి ఇంట ధరల మంట మండుతున్నది. పెట్రోల్, డీజిల్ రేట్లు అమాంతం పెంచగా, వాటి ప్రభావం నిత్యావసరాల మీద పడింది. కూరగాయలు, సరుకుల ధరలు చుక్కలనంటగా ప్రజానీకం బెంబేలెత్తిపోతున్నది. ఉ�
వేసవిలో సీజనల్ పండ్లు, కూరగాయలే తినాలి. నీరు సమృద్ధిగా ఉండే పుచ్చకాయలు, ఖర్బూజ, కొబ్బరి బొండాం ఎక్కువగా తీసుకోవాలి. గుండె జబ్బులు తదితర సమస్యలు ఉంటే మాత్రం డాక్టర్ సలహా తప్పనిసరి.
కేంద్రం తీరుపై నిరసనగా.. సీఐటీయూ నేత చుక్కా రాములు సిద్దిపేట టౌన్, మార్చి 12: కేంద్ర ప్రభుత్వం ప్రజల జీవితాలతో చెలగాటమాడుతూ పెట్టుబడిదారుల జేబులు నింపుతున్నదని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు వ�
కరోనా కారణంగా అందరూ పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇంటి భోజనానికే మొగ్గు చూపుతున్నారు. ఇది మంచి పరిణామమే అయినా, ఆ పని భారమంతా మహిళ మీదే పడుతున్నది. ఓ నలుగురికి వంట చేయడం ఒక ఎత్తయితే, అందుకోసం కూరగాయల�
వ్యవసాయ యూనివర్సిటీ , జనవరి 1: రాష్ట్రంలో పంటల సాగులో మార్పు వస్తుంది. కష్టానికి తగ్గ ఫలితం రావడంతో రైతు మరింత ఉత్సాహంగా కూరగాయల సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. గత రెండేండ్లు వరిని పండించారు కేంద్ర ప్రభుత్�
ఒకప్పుడు ‘వ్యవసాయం’ అంటే.. ‘ఎవరికివారే’ అన్నట్టుగా ఉండేది. ఒకరి గురించి మరొకరికి పట్టింపు కరువయ్యేది. ఏ పంటకు డిమాండ్ ఉన్నదో.. ఏ పంట వేయాలో తెలియని దుస్థితి.కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. ఏరువాక కోసం పల్
ఏడాదికి 3 కాతలతో మంచి లాభం మరో ఎనరంన్నరలో కూరగాయలు అమ్మకంతో ప్రతిరోజు చేతిలో డబ్బులు తండ్రీకొడుకుల ఉమ్మడి సాగు భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): ‘వరి సాగుతో లాభం ఉండదు. అందుకే మాకున్న మూడ�
ఏడు కుటుంబాలకు ఏడాదంతా ఉపాధికాలేజీ విద్యార్థులకూ ‘ఆరుతడి’పై అవగాహనసూర్యాపేట, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): ఆరుతడి, ఉద్యాన పంటలు పండిస్తున్న ఓ ఉపాధ్యాయుడు.. విద్యార్థులకు కూడా వాటిపై అవగాహన కల్పిస్తూ పలువ
ఆ ఊరిలో ఎటుచూసినా కూరగాయల పంటలే, ఒకరు టమాట వేస్తరు, ఇంకొకరు మిర్చి వేస్తరు, మరొకరు ఆకుకూరలు పండిస్తరు. బెండ, కాకర, గోకర, బీర, బీన్స్, చిక్కుడు, దొండ, పొట్లకాయ, వంకాయ ఇలా అన్ని రకాల కూరగాయలను సాగు చేస్తరు. ఒక్కమ�