వర్షాకాలంలో తడితనంతో పరిసరాలు ఫంగస్, బ్యాక్టీరియా వ్యాప్తికి అనుకూలంగా ఉంటాయి. ఈ కాలంలో కొన్ని కూరగాయలకు దూరంగా ఉండటం మేలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
వ్యవసాయ ఉత్పత్తులను ఎక్కువ కాలం తాజాగా ఉంచే పరికరాన్ని ఐఐటీ కాన్పూర్ విద్యార్థులు కనుగొన్నారు. దీని ద్వారా పండ్లు, కూరగాయల జీవితకాలాన్ని మూడు నుంచి 30 రోజుల వరకు పెంచుకోవచ్చు. పంజాబ్లోని భగల్పూర్కు �
Green Leafy Vegetables | రోజూ ఆహారంలో ఆకుకూరలను చేర్చుకోవడం వల్ల అనేక లాభాలు. శరీరానికి తగినంత పోషణ లభిస్తుంది. ఏ ఆకుకూరల వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో మీరే చదవండి.. బచ్చలి కూర: శరీరంలో వేడి తగ్గుతుంది. ఎండాకాలంలో మంచిద�
న్యూఢిల్లీ : మండే వేసవిలో చిన్నపాటి శారీరక శ్రమ చేసినా చెమట పట్టడం జీవక్రియల వేగం పెంచుతుంది. ఇదే అవకాశంగా మెరుగైన ఆహారంతో పొట్టను కరిగించవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. దోసకాయ
నేడు పొగాకు వ్యతిరేక దినం ధూమపానం ఆరోగ్యానికి హానికరమని తెలిసినా.. ఆ వ్యసనాన్నివదిలించుకోలేరు చాలామంది. కారణం పొగాకులోని నికోటిన్. ఈ పదార్థం మెదడును బానిసను చేసుకోగలదు. అయితేనేం, కొన్నిచిట్కాలతో సిగరె�
పండ్లు, కూరగాయలు ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ముఖ్యంగా భూమిలోపల వేర్ల నుంచి వచ్చే కూరగాయలతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. రూట్ వెజిటబుల్స్గా
కేంద్ర సర్కారు తీరుతో సామాన్యుడి ఇంట ధరల మంట మండుతున్నది. పెట్రోల్, డీజిల్ రేట్లు అమాంతం పెంచగా, వాటి ప్రభావం నిత్యావసరాల మీద పడింది. కూరగాయలు, సరుకుల ధరలు చుక్కలనంటగా ప్రజానీకం బెంబేలెత్తిపోతున్నది. ఉ�
వేసవిలో సీజనల్ పండ్లు, కూరగాయలే తినాలి. నీరు సమృద్ధిగా ఉండే పుచ్చకాయలు, ఖర్బూజ, కొబ్బరి బొండాం ఎక్కువగా తీసుకోవాలి. గుండె జబ్బులు తదితర సమస్యలు ఉంటే మాత్రం డాక్టర్ సలహా తప్పనిసరి.
కేంద్రం తీరుపై నిరసనగా.. సీఐటీయూ నేత చుక్కా రాములు సిద్దిపేట టౌన్, మార్చి 12: కేంద్ర ప్రభుత్వం ప్రజల జీవితాలతో చెలగాటమాడుతూ పెట్టుబడిదారుల జేబులు నింపుతున్నదని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు వ�
కరోనా కారణంగా అందరూ పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇంటి భోజనానికే మొగ్గు చూపుతున్నారు. ఇది మంచి పరిణామమే అయినా, ఆ పని భారమంతా మహిళ మీదే పడుతున్నది. ఓ నలుగురికి వంట చేయడం ఒక ఎత్తయితే, అందుకోసం కూరగాయల�