కూరగాయల ధరలు ఆకాశన్నంటుతున్నాయి. పెరిగిన ధరలతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. ఎండకాలంలో పండించిన పంటలు నెల క్రితం కురిసిన ఆకాల వర్షాల వల్ల కుళ్లిపోవడంతో చేతికి వచ్చిన పంట నెలపాలైంది. మిగిలిన పంట ఎ�
కూరగాయల ధరలు పేదలకు రోజురోజుకూ అందనంత ఎత్తుకు చేరుకుంటున్నాయి. పప్పుచారు తింటూ కాలం వెల్లదీ స్తూ కూరగాయల కొనుగోలుకు దూరంగా ఉంటున్నారు. జిల్లాకేంద్రంలోని రైతుబజార్ ధరల పట్టిక లో రేట్లు తక్కువగానే ఉన్న
ఉల్లిపాయలే కాదు.. టమాటాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయని మధ్య తరగతి వాపోతున్నారు. వంటల్లో ఎక్కువగా వాడే టమాటా ధరలు మండిపోతుంటే కూరలెలా వండాలని మహిళలు మథన పడుతున్నారు.
తనకున్న కొంత వ్యవసాయ భూమిని సమర్థవంతంగా వినియోగించుకొని.. కూరగాయలు సాగు చేస్తూ రాబడిని సాధిస్తున్నారు కోటగిరి మండలం ఎత్తొండ గ్రామానికి చెందిన మేత్రి సాయిలు దంపతులు. కేవలం 30 గుంటల భూమిలో బెండకాయ, చిక్కుడ�
అందరిలాగా ఒకే రకమైన పంటలు వేసి గిట్టుబాటు ధర రాక నష్టం పోకూడదనే లక్ష్యంతో సాగు చేస్తున్నారు. ఆ రైతులు. ఆకుకూరలు, కూరగాయలు సాగు చేస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. మండలంలోని బోరింగ్తండాకు చెందిన గిరిజన రైతుల�
కూరగాయల సాగులో అద్భుతంగా రాణిస్తున్నాడీ యువ రైతు. 30 గుంటల్లో తీరొక్క కూరగాయలను పండిస్తూ లాభాలు సాధిస్తున్నాడు. సాగులో ఆధునిక పద్ధతులు పాటిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు.
కూరగాయల సాగులో నూతన విధానాలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఇక్రిసాట్ కృషి చేస్తోంది. అధిక దిగుబడి పొందడంతో పాటు, చీడపీడల నియంత్రణకు అవకాశం ఉన్న విధానాలపై అధ్యయనం చేస్తుండగా...గ్రాఫ్టింగ్(అంటు కట్టడ�
కూరగాయల్లో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. మనం తీసుకునే సమతుల ఆహా రంలో ఇవి ప్రధా నపాత్ర పోషిస్తాయి. అతి తక్కువ ధరలో లభించడమే కాకుండా వీటిలో ఉండే విటమిన్లు, ఖనిజ లవణాలు, పిండి పదార్థాలు ఆరోగ్యాన్ని పరిరక్షిం�
కూరగాయల్లో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. మనం తీసుకునే సమతుల ఆహా రంలో ఇవి ప్రధానపాత్ర పోషిస్తాయి. అతి తక్కువ ధరలో లభించడమే కాకుండా వీటిలో ఉండే విటమిన్లు, ఖనిజ లవణాలు, పిండి పదార్థాలు ఆరోగ్యాన్ని పరిరక్షిం�
భారతదేశంలో చాలామంది ప్రధాన ఆహారం వరి అన్నం. అయితే కార్బొహైడ్రేట్లు, గంజి (స్టార్చ్) ఎక్కువగా ఉండటం వల్ల అన్నం తినకూడదని తీర్మానించుకుంటారు. కానీ, మితంగా తింటే అన్నం కూడా అమృత సమానం అంటున్నారు పోషకాహార ని