జిల్లాను ఆదివారం పొగ మంచు కమ్మేసింది. ఉదయం 9గంటలైనా మంచు తెరలు తొలగిపోలేదు. సూర్యుడి జాడ కనిపించలేదు. దీంతో ఉదయం పనులకు వెళ్లే రైతులు, కూలీలు, కూరగాయల విక్రయదారులు అవస్థలు పడ్డారు.
ఒక్కరు... కాదు ఇద్దరు కాదు.. ఆ ఐదు గ్రామాల రైతులది ఒకటే మాట.. ఒక్కటే బాటగా నడుస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. మండలంలోని కప్పాడు, తుర్కగూడ, చర్లపటేల్గూడ, కర్ణంగూడ, ఉప్పరిగూడ గ్రామాల రైతులు.
నిత్యావసరాల ధరలు చుక్కలన్నంటడంతో సామాన్యుల బతుకులు ఆగమవుతున్నాయి. దీనికితోడు ఇంటి అద్దెలు, పిల్లల చదువులు, వైద్య ఖర్చులు తడిసి మోపెడవుతుండడంతో ప్రజలు విలవిలలాడుతున్నారు.
నిత్యవసరాల ధరలు నానాటికీ పెరుగుతున్నాయి. సామాన్యులకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా పెరుగుతున్న రేట్లు సామాన్య, మధ్య తరగతి కుటుంబాలకు పెనుభారంగా మారాయి.
పంటలో కలుపు నివారణకు.. భూమిలో తేమ శాతాన్ని సంరక్షించేందుకు.. తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సాగు చేసేందుకు జిల్లా రైతులు మల్చింగ్ విధానాన్ని ఎంచుకున్నారు. కొన్నేళ్లుగా కూరగాయలు, పండ్లు, మిర్చి �
వానర దండు జూలూరుపాడు మండలంలోని గ్రామాలపై దండెత్తి వస్తున్నాయి.. ఇళ్లలోకి చొరబడి నచ్చిన ఆహార పదార్థాలను ఎత్తుకెళ్తున్నాయి.. రైతులు సాగు చేస్తున్న పండ్లు, కూరగాయల తోటలను ధ్వంసం చేస్తున్నాయి.. మండలం ఆటవీప్�
గత కొన్ని నెలలుగా ప్రతికూలంగా ఉన్న టోకు ధరల సూచీ మళ్లీ పుంజుకున్నది. కూరగాయలు, ఉల్లిగడ్డ ధరలు భారీగా పెరగడంతో నవంబర్ నెలకుగాను టోకు ధరల సూచీ ఎనిమిది నెలల గరిష్ఠ స్థాయి 0.26 శాతానికి తాకింది. ఈ ఏడాది మార్చి న
పురుగుమందులు, కూరగాయలు.. ఈ రెండిటికీ అవినాభావ సంబంధం ఉంది. కూరగాయల సాగులో విచ్చలవిడిగా క్రిమిసంహారకాలు వాడేస్తున్నారు. వీటిని వదిలించకపోతే.. నేరుగా మన శరీరంలోకి వెళ్లడం తథ్యం. అందుకే పురుగుమందులను కడిగే�
గత కొన్ని నెలలుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన ధరల సూచీ క్రమంగా శాంతిస్తున్నది. దేశవ్యాప్తంగా కూరగాయల ధరలు తగ్గుముఖం పట్టడంతో గత నెలకుగాను రిటైల్ ధరల సూచీ నాలుగు నెలల కనిష్ఠ స్థాయి 4.87 శాతానికి పడిపోయింది
కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ ఉత్తరప్రదేశ్లోని భారత వ్యవసాయ పరిశోధన మండలి- ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వెజిటబుల్ రిసెర్చ్ (ఐసీఏఆర్-ఐఐవీఆర్) పరిశోధకులు శుభవార్త చెప్పారు.