మన ఆరోగ్యానికి సమతుల ఆహారమే హామీ ఇస్తుంది. రోజువారీ భోజనంలో అన్నంతోపాటు ఐదు రకాల రంగురంగుల కూరగాయలను సమపాళ్లలో తీసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
Viral Video : ఆన్లైన్లో ఫాంటా మ్యాగీ, మ్యాగీ ఐస్క్రీంతో చిత్ర విచిత్ర ఫుడ్ కాంబినేషన్స్ వైరల్ అవగా ఈ గతానుభావాలు ఇలా ఉంటే మరో లేటెస్ట్ మ్యాగీ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది.
నిన్నమొన్నటి వరకు వంటనూనెలు, కూరగాయల ధరలు సామాన్యులను భయపెడితే ఇప్పుడా జాబితాలోకి బియ్యం వచ్చి చేరాయి. గతంలో ఎన్నడూ లేనంతగా బియ్యం ధరలు పెరుగుతుండడం కలవరపెడుతున్నది.
పేరు చివరన అనేక డిగ్రీలున్నా, ఉన్నత చదువులు పూర్తిచేసినా.. ఓ పంజాబీ వ్యక్తి వీధిలో కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 39 ఏండ్ల సందీప్ సింగ్ నాలుగు పీజీలు, ఓ పీహెచ్డీ అందుకున్నా�
PhD Sabzi Wala | అతను నాలుగు పీజీలు చేశాడు. అంతేకాదు పీహెచ్డీ పట్టా కూడా పుచ్చుకున్నాడు. ఓ కాలేజీలో కాంట్రాక్ట్ ప్రొఫెసర్గా పని చేశాడు. కానీ సమయానికి జీతం ఇవ్వకపోవడంతో కుటుంబాన్ని పోషించడం భారంగా మార�
జిల్లాను ఆదివారం పొగ మంచు కమ్మేసింది. ఉదయం 9గంటలైనా మంచు తెరలు తొలగిపోలేదు. సూర్యుడి జాడ కనిపించలేదు. దీంతో ఉదయం పనులకు వెళ్లే రైతులు, కూలీలు, కూరగాయల విక్రయదారులు అవస్థలు పడ్డారు.
ఒక్కరు... కాదు ఇద్దరు కాదు.. ఆ ఐదు గ్రామాల రైతులది ఒకటే మాట.. ఒక్కటే బాటగా నడుస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. మండలంలోని కప్పాడు, తుర్కగూడ, చర్లపటేల్గూడ, కర్ణంగూడ, ఉప్పరిగూడ గ్రామాల రైతులు.
నిత్యావసరాల ధరలు చుక్కలన్నంటడంతో సామాన్యుల బతుకులు ఆగమవుతున్నాయి. దీనికితోడు ఇంటి అద్దెలు, పిల్లల చదువులు, వైద్య ఖర్చులు తడిసి మోపెడవుతుండడంతో ప్రజలు విలవిలలాడుతున్నారు.
నిత్యవసరాల ధరలు నానాటికీ పెరుగుతున్నాయి. సామాన్యులకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా పెరుగుతున్న రేట్లు సామాన్య, మధ్య తరగతి కుటుంబాలకు పెనుభారంగా మారాయి.
పంటలో కలుపు నివారణకు.. భూమిలో తేమ శాతాన్ని సంరక్షించేందుకు.. తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సాగు చేసేందుకు జిల్లా రైతులు మల్చింగ్ విధానాన్ని ఎంచుకున్నారు. కొన్నేళ్లుగా కూరగాయలు, పండ్లు, మిర్చి �