కొద్ది రోజుల క్రితం వరకు రూ.50లోపే ఉన్న కేజీ పచ్చిమిర్చి ధర.. పక్షం రోజులుగా అంచెలంచెలుగా పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు బహిరంగ మార్కెట్లో ఏకంగా కేజీ రూ.200కు చేరింది. దీంతో పచ్చిమిచ్చి కొనాలంటే కాదు.. ఆ పేరు వింటే
ఉమ్మడి రాష్ట్రంలో అనుభవించిన కష్టాలు మళ్లీ కనిపిస్తున్నాయి. క్యూలైన్లలో పాస్బుక్ జిరాక్సు పత్రాలు పెట్టి నిరీక్షించాల్సిన పరిస్థితులు వచ్చాయి. పచ్చిరొట్ట విత్తనాల కోసం రైతులు మళ్లీ అవస్థలు పడుతున్
అసలు కన్నా కొసరు ఎప్పుడూ గొప్పే! కూరగాయల దగ్గర కొసరు కబుర్లు అసలు బేరసారాలకన్నా పసందుగా సాగుతాయి. కిలోల కొద్దీ కూరగాయలు కొన్నప్పుడు కొసరుగా ఓ కొత్తిమీర కట్టో, కరివేపాకు రెమ్మో వేస్తేనే మనకు తృప్తి. కూరగా�
ఇటీవలి కాలంలో రిఫ్రిజిరేటర్ ఒక ముఖ్యమైన గృహ ఉపకరణంగా మారిపోయింది. మాంసం, పాల ఉత్పత్తులు, పండ్లు , కూరగాయలు లాంటివాటిని ఎక్కువ రోజులు నిల్వ ఉంచడానికి ఫ్రిజ్లో ఉంచుతుంటారు. అయితే, కొన్ని రకాల పండ్లను ఫ్రి
జిల్లా కేంద్రంలోని నాందేవ్వాడలో ఉన్న ఎస్టీ ప్రభుత్వ వసతి గృహంలో కుళ్లిన కూరగాయలతో వంట చేస్తున్నారని, నాణ్యత లేని భోజనం పెడుతున్నారంటూ విద్యార్థులు ఆదివారం ఆందోళన చేపట్టారు.
మన ఆరోగ్యానికి సమతుల ఆహారమే హామీ ఇస్తుంది. రోజువారీ భోజనంలో అన్నంతోపాటు ఐదు రకాల రంగురంగుల కూరగాయలను సమపాళ్లలో తీసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
Viral Video : ఆన్లైన్లో ఫాంటా మ్యాగీ, మ్యాగీ ఐస్క్రీంతో చిత్ర విచిత్ర ఫుడ్ కాంబినేషన్స్ వైరల్ అవగా ఈ గతానుభావాలు ఇలా ఉంటే మరో లేటెస్ట్ మ్యాగీ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది.
నిన్నమొన్నటి వరకు వంటనూనెలు, కూరగాయల ధరలు సామాన్యులను భయపెడితే ఇప్పుడా జాబితాలోకి బియ్యం వచ్చి చేరాయి. గతంలో ఎన్నడూ లేనంతగా బియ్యం ధరలు పెరుగుతుండడం కలవరపెడుతున్నది.
పేరు చివరన అనేక డిగ్రీలున్నా, ఉన్నత చదువులు పూర్తిచేసినా.. ఓ పంజాబీ వ్యక్తి వీధిలో కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 39 ఏండ్ల సందీప్ సింగ్ నాలుగు పీజీలు, ఓ పీహెచ్డీ అందుకున్నా�
PhD Sabzi Wala | అతను నాలుగు పీజీలు చేశాడు. అంతేకాదు పీహెచ్డీ పట్టా కూడా పుచ్చుకున్నాడు. ఓ కాలేజీలో కాంట్రాక్ట్ ప్రొఫెసర్గా పని చేశాడు. కానీ సమయానికి జీతం ఇవ్వకపోవడంతో కుటుంబాన్ని పోషించడం భారంగా మార�