జూరాల ఆయకట్టు కింద వారబంధిపై సాగునీటి విడుదలతో పం టలు ఎండిపోతున్నాయంటూ జూరాల ఆ యకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిఏటా ఏప్రిల్, మే నెల వరకు సాగునీరు అందేదని, ప్రస్తుతం వారబంధితో ప్రతి మం గళ, బ�
రాష్ట్రంలోని ప్రతీ పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో అవసరమైన కూరగాయలు, పండ్లు సొంతంగా పాఠశాలలోనే పెంచుకోవడానికి ఉద్యాన మోడల్ను అభివృద్ధి చేస్తున్నామని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్
భద్రాద్రి జిల్లాలో కూరగాయల ధరలు అమాంతంగా పెరిగాయి. స్థానికంగానే ఉద్యానవన పంటలు సాగవుతున్నప్పటికీ ధరలు మాత్రం ప్రియమవుతున్నాయి. కార్తీకమాసం కావడంతో కూరగాయలు, ఆకుకూరలకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది.
వర్షపు నీటిని ఒడిసిపట్టి పెరటి తోటలు, కూరగాయల సాగుకు ఆ నీటిని వినియోగించుకుని జీవనోపాధి పొందాలని భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్ ఆదివాసీ గిరిజనులకు సూచించారు. భద్రాచలం ఐటీడీఏలోని కాన్ఫరెన్స్ హాల్లో భార
కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. సామాన్య మధ్య తరగతి ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి.ఏటా వానకాలంలో సహజంగా కూరగాయల ధరలు పెరుగుతుంటాయి. కానీ మునుపెన్నడూ లేని విధంగా ధరలు ఆకాశాన్నంటాయి.
మార్కెట్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. వానాకాలంలో ఎండలకు దీటుగా వాటి ధరలు సైతం సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. రూ.500 వెచ్చిస్తే కానీ ఇంటికి సరిపడా కూరగాయలు రావడం లేదంటే అతిశయోక్తి లేదు. ఆకుకూరలు, కా�
గతంలో వర్షాలపై ఆధారపడి పంటలు సాగు చేసేవారు కొంత మంది రైతులు. ఆరు గాలం కష్టపడి పండించే పంటకు తక్కువ ఆదాయం వచ్చేది. గ్రామస్థాయిలో వ్యవసాయాధికారులు, ఉద్యానశాఖ అధికారుల సలహాలు, సూచనలు పాటిస్తూ కూరగాయలు సాగు �
కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. రైతులు కూరగాయల పందిళ్లు వేసుకుంటే వారికి వందశాతం సబ్సిడీతో రుణాలు ఇస్తున్నది.
ఉద్యాన సాగులో రంగారెడ్డి జిల్లాది ప్రత్యేక స్థానం. కూరగాయల సాగులో రాష్ట్రంలోనే మన జిల్లా అగ్రస్థానంలో ఉన్నది. ఏటా జిల్లా వ్యాప్తంగా 72వేల ఎకరాల్లో పండ్లు, కూరగాయల తోటలు సాగవుతుండగా.. 3 లక్షల మెట్రిక్ టన్న�
కూరగాయల సాగులో అద్భుతంగా రాణిస్తున్నాడీ యువ రైతు. 30 గుంటల్లో తీరొక్క కూరగాయలను పండిస్తూ లాభాలు సాధిస్తున్నాడు. సాగులో ఆధునిక పద్ధతులు పాటిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు.
Agriculture | ఔషధ గుణాలున్న కీరసాగు రైతులను లాభాల బాట పట్టిస్తున్నది. ఆహార పంటగానే కాకుండా వాణిజ్య పంటగా కూడా రైతులు సాగు చేస్తూ లాభాలను ఆర్జిస్తున్నారు. తక్కువ రోజుల్లోనే చేతికి వచ్చే కీరకు మార్కెట్లో ఏడాది ప�
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని బొజ్జన్నపేట, జయపురం, బాసుతండా, కొమ్ములవంచ, నర్సింహులపేట, గ్రామాలతో పాటు శివారు తండాల్లో రైతులు ఎక్కువగా కూరగాయల సాగు చేస్తూ ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు.