ఉద్యానవన రైతులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక రాయితీలను అందజేస్తున్నది. పండ్ల తోటలు, కూరగాయల సాగు, పూల తోటల సాగు, పాలీహౌస్ ద్వారా పంటల సాగు,
ఆ ఊరి రైతులు కూరగాయల సాగుపై దృష్టిసారించి నిత్యం ఆదాయం పొందు తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలనే పండిస్తూ అధిక లాభాలు ఆర్జిస్తూ ఔరా అనిపిస్తున్నారు కామారెడ్డి జిల్లా నిజా
రైతులు యాసంగిలో ఆరుతడి పంటల సాగు చేయాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. మండలంలోని బొజ్జన్నపేట, జయపురం గ్రామాల్లో కూరగాయాల సాగు, నర్సింహులపేట, పడమటిగూడెం, దుబ్బతండా, పెద్దనాగారం, వంతపడల గ్రామాల రైతులు
Cabbage and Cauliflower | క్యాబేజి, కాలీఫ్లవర్ కూరగాయలు ఎంతో రుచిగా ఉండటమే కాకుండా ఎన్నో ఆరోగ్యాన్నిచ్చే పోషకాలను కలిగి ఉంటాయి. రైతులు ప్రస్తుతం ఈ పంటలను ఎంచుకొని సాగు చేసుకుంటుననారు. అయితే తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్
ఒక్క మార్పు.. ఎన్నో జీవితాలను మార్చేస్తుంది. అది సవ్యమైన దిశలో సాగితే.. బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తుంది. సిరులు కురిపిస్తూ.. ఎందరి జీవితాల్లోనో సంతోషాలను నింపుతుంది. చిన్న మందడి గ్రామంలోనూ అదే జరిగింద�
vegetable cultivation | ఆకుకూరలకు తెగుళ్లు ఆశించి తీవ్రంగా నష్టం చేసున్నాయి. వాటిని సకాలంలో గుర్తించి తగిన నివారణ పద్ధతులు అవలంబించడం ద్వారా మంది దిగుబడి, లాభాలు
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గుడిరేవు గ్రామానికి చెందిన అంజన్న కూరగాయలు సాగు చేస్తూ ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నాడు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. గుడ�
వ్యవసాయ యూనివర్సిటీ , జనవరి 1: రాష్ట్రంలో పంటల సాగులో మార్పు వస్తుంది. కష్టానికి తగ్గ ఫలితం రావడంతో రైతు మరింత ఉత్సాహంగా కూరగాయల సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. గత రెండేండ్లు వరిని పండించారు కేంద్ర ప్రభుత్�
మనం సమీకృత ఆహారం తీసుకోవాలంటే బియ్యం ఒక్కటే సరిపోదు. కూరగాయలు, ఆకుకూరలతో సహా భిన్నరకాల ఆహారపదార్థాలను తినాలి. ఇందుకుగాను రాష్ట్రంలో భిన్నరకాల ఆహార పంటలను పండించవలసిన అవసరం ఉన్నది. వరి మాత్రమే పండించి అమ
Medchal vegetable cultivation | మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా ఆరువేల ఎకరాల్లో కూరగాయల సాగు లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. వరికి బదులు ఇతర పంటలు సాగు చేసేలా ఊరూరా వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు రైతులకు
కూరగాయల సాగుతో నిత్యం ఆదాయమే పెట్టుబడి కూడా వరికన్నా చాలా తక్కువ ఎకరం వరి ఖర్చుతో 4 ఎకరాల కూరగాయల సాగు ఏడాదంతా చేతినిండా పని: మహిళా రైతు బాలమణి ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 16: ‘ఒక ఎకరం వరిపంట సాగు చేయటానికి రూ.50 వ
మెదక్ రూరల్, డిసెంబర్ 9: ఉన్నది ఎకరం భూమి.. దాంట్లో వరి పండిస్తే ఏ మూలకు సరిపోదు. కూరగాయల సాగుతో ఎప్పటికప్పుడు ఆదాయం సంపాదించవచ్చని ఆలోచించాడు.. మెదక్ జిల్లా మాచవరంకు చెందిన రైతు శివయ్య. మరో అరెకరాన్ని క�
సూర్యాపేట : కూరగాయల పంట సాగుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన ప్రోత్సాహకాలు అందిస్తున్నదని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్ది వెల్లడించారు. మిద్దె తోటల పెంపకం వైపు ప్రజలు మొగ్గు చూపుతుండటం శ�