మనం సమీకృత ఆహారం తీసుకోవాలంటే బియ్యం ఒక్కటే సరిపోదు. కూరగాయలు, ఆకుకూరలతో సహా భిన్నరకాల ఆహారపదార్థాలను తినాలి. ఇందుకుగాను రాష్ట్రంలో భిన్నరకాల ఆహార పంటలను పండించవలసిన అవసరం ఉన్నది. వరి మాత్రమే పండించి అమ
Medchal vegetable cultivation | మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా ఆరువేల ఎకరాల్లో కూరగాయల సాగు లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. వరికి బదులు ఇతర పంటలు సాగు చేసేలా ఊరూరా వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు రైతులకు
కూరగాయల సాగుతో నిత్యం ఆదాయమే పెట్టుబడి కూడా వరికన్నా చాలా తక్కువ ఎకరం వరి ఖర్చుతో 4 ఎకరాల కూరగాయల సాగు ఏడాదంతా చేతినిండా పని: మహిళా రైతు బాలమణి ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 16: ‘ఒక ఎకరం వరిపంట సాగు చేయటానికి రూ.50 వ
మెదక్ రూరల్, డిసెంబర్ 9: ఉన్నది ఎకరం భూమి.. దాంట్లో వరి పండిస్తే ఏ మూలకు సరిపోదు. కూరగాయల సాగుతో ఎప్పటికప్పుడు ఆదాయం సంపాదించవచ్చని ఆలోచించాడు.. మెదక్ జిల్లా మాచవరంకు చెందిన రైతు శివయ్య. మరో అరెకరాన్ని క�
సూర్యాపేట : కూరగాయల పంట సాగుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన ప్రోత్సాహకాలు అందిస్తున్నదని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్ది వెల్లడించారు. మిద్దె తోటల పెంపకం వైపు ప్రజలు మొగ్గు చూపుతుండటం శ�