మధ్యప్రదేశ్లోని (Madhya Pradesh) రేవా జిల్లాలో ఆరేండ్ల బాలుడు బోరు బావిలో పడిపోయాడు. అతడిని క్షేమంగా బయటికి తీసుకొచ్చేందుకు అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.
దొంగతనానికి గురైన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) సతీమణి కారు ఎట్టకేలకు దొరికింది. గత నెల 19న ఢిల్లీలో మాయమైన కారు వారణాసిలో ప్రత్యక్షమైంది. కారును ఎత్తుకెళ్లిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు పట్టుకు�
లోక్సభ ఎన్నికల సంగ్రామం ఊపందుకున్నది. ఈసారి ఎన్డీయే కూటమికి 400 సీట్లు అనే నినాదంతో బీజేపీ ఎన్నికల బరిలోకి దిగగా, మోదీ సర్కారును గద్దెదింపడమే లక్ష్యంగా ప్రతిపక్ష ఇండియా కూటమి వ్యూహాలు రచిస్తున్నది.
PM Modi | అధికార బీజేపీ లోక్సభ ఎన్నికల శంఖారావం పూరించింది. సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి సంబంధించి 195 మంది అభ్యర్థులతో శనివారం తొలి జాబితా విడుదల చేసింది. ప్రధాని మోదీ మరోసారి ఉత్తరప్రదేశ్లోని వారణాసి నుంచ�
PM Modi | రాబోయే లోక్సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి వారణాసి లోక్సభ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే పోటీ ప్రకటించారు. ఎన్నికల కోసం 195 మంది అభ్యర్థులతో
బీహార్లోని (Bihar) కైమూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Accident) జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు సహా తొమ్మిది మంది మరణించారు. ఎనిమిది ప్రయాణికులతో ససారామ్ నుంచి వారణాసి వెళ్తున్న ఓ కారు.. దేవ్కాళి గ్రామం వద్ద జాత
PM Modi : వారణాసిలో కొందరు యువకులు తప్పతాగి రోడ్లపై పడిఉండటం చూశానని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు.
PM Modi : యూపీలోని వారణాసి వేదికగా విపక్ష ఇండియా కూటమిపై ప్రధాని నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు. ఇండియా కూటమి వారి కుటుంబాల కోసం పనిచేస్తుందని పేదల సంక్షేమం వారికి పట్టదని ఆరోపించారు.
ఉత్తర ప్రదేశ్లోని వారణాసి జిల్లా కోర్టు తీర్పు మేరకు జ్ఞానవాపి మసీదు దక్షిణ సెల్లార్లో హిందూ దేవతలకు జరుగుతున్న పూజలను నిలిపేసేందుకు అలహాబాద్ హైకోర్టు శుక్రవారం తిరస్కరించింది.
Gyanvapi mosque : జ్ఞానవాపి మసీదు బేస్మెంట్లోని వ్యాస్ టిఖానా వద్ద ఉన్న హిందూ దేవతల విగ్రహాలకు ఇవాళ పూజలు చేశారు. ఆ పూజలకు చెందిన వీడియో ఒకటి రిలీజైంది. మసీదులో పూజలు చేసుకోవచ్చు అని ఇటీవల జిల్లా కోర్టు �
Gyanvapi Case | జ్ఞానవాపి కేసులో కీలక మలుపు తిరిగింది. మసీదు ప్రాంగణంలో పూజలు చేసేందుకు వారణాసి కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో జ్ఞానవాపిలో హిందువు దేవతా విగ్రహాలకు పూజలు చేసే అవకాశం దక్కింది.