Samajwadi Party Leader Attacked | సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) నేత హరీష్ మిశ్రాపై కర్ణి సేన మద్దతుదారులు కత్తితో దాడి చేశారు. దీంతో ఆయన అనుచరులు వారిని పట్టుకుని కొట్టారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు.
PM Modi : ప్రతిపక్ష పార్టీలు తమ పరివారం కోసం పనిచేస్తున్నాయని, ఆ పరివారం అభివృద్ధి చెందితే చాలు అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయని ప్రధాని మోదీ ఆరోపించారు.
ప్రధాని మోదీ సొంత నియోజక వర్గంలో మహిళలపై లైంగిక వేధింపులు పెరుగుతున్నాయి. ఇటీవల వారణాసి జిల్లా డిప్యూటీ జైలర్ను జైలర్ లైంగికంగా వేధించిన ఘటన వెలుగు చూడగా, తాజాగా ఓ విద్యార్థిని (19)పై జరిగిన గ్యాంగ్ రే�
student gangraped | ఒక విద్యార్థిని ఆమె ఫ్రెండ్ హుక్కా బార్కు తీసుకెళ్లాడు. అక్కడ కొంత మంది వ్యక్తులు ఆమెకు మత్తు మందు కలిపిన డ్రింక్ ఇచ్చారు. ఆ తర్వాత పలు హోటల్స్కు తీసుకెళ్లి వారం రోజుల పాటు సామూహిక అత్యాచారాన�
కాశీయాత్రలో విషాదం నెలకొంది. హైదరాబాద్లోని అల్లాపూర్ నుంచి కాశీ యాత్రకు బయల్దేరిన 12 మందిలో ఒకరు మృతి చెందగా.. 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ నెల 21న నాగపూర్లో జరిగిన ఈ ప్రమాదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది
Love Triangle And A Murder | పాత ప్రియుడ్ని వదిలించుకునేందుకు ప్రియురాలు ప్రయత్నించింది. హోలీ రోజు రాత్రి అతడ్ని పిలిచింది. కొత్త ప్రియుడితో హత్య చేయించింది. దర్యాప్తు చేసిన పోలీసులు చివరకు నిందితులను అరెస్ట్ చేశారు. ట�
వారణాసి వెళ్లాల్సిన స్పైజెట్ విమానం దాదాపు 4 గంటలు ఆలస్యం కావడంతో శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రయాణికులు ఆందోళనకు దిగిన సంఘటన బుధవారం చోటుచేసుకున్నది. ప్రయాణికులు తెలిపిన ప్రకారం.. శంషాబాద్ ఎయిర్పోర్
Naga Sadhus: శైవ సంప్రదాయానికి చెందిన ఏడు అకాడాలు.. ఇవాళ గంగా నది ఘాట్ల నుంచి విశ్వనాథుడి ఆలయానికి ఊరేగింపు తీశాయి. ఆ సమయంలో నాగ సాధువులు భారీ ప్రదర్శ ఇచ్చారు. శరీరానికి విభూతి రాసుకుని, మెడలో పూలమాలల
ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డి (Sangareddy) జిల్లాకు చెందిన ముగ్గురు మృతిచెందారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఇరిగేషన్ డీఈ వెంకటరామిరెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాగ్
Road accident | మహా కుంభమేళా (Mahakumbh) కు వెళ్తూ ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. వారు ప్రయాణిస్తున్న క్రూయిజర్ జీపు (Cruiser Jeep) ను లారీ (Lorry) ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
చండీగఢ్ వేదికగా జరిగిన ఆల్ఇండియా టెన్నిస్ అసోసియేషన్(ఏఐటీఏ) ఆధ్వర్యంలో జరిగిన అండర్-18 టోర్నీలో తెలంగాణ ప్లేయర్ వారణాసి సాయిఅనన్య రన్నరప్గా నిలిచింది.
యూపీలోని వారణాసి కంటోన్మెంట్ రైల్వేస్టేషన్లోని పార్కింగ్ ప్రదేశంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ప్లాట్ఫారం ఒకటికి సమీపంలో ఉన్న ఈ పార్కింగ్ స్టాండ్లో శుక్రవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంల