Love Triangle And A Murder | పాత ప్రియుడ్ని వదిలించుకునేందుకు ప్రియురాలు ప్రయత్నించింది. హోలీ రోజు రాత్రి అతడ్ని పిలిచింది. కొత్త ప్రియుడితో హత్య చేయించింది. దర్యాప్తు చేసిన పోలీసులు చివరకు నిందితులను అరెస్ట్ చేశారు. ట�
వారణాసి వెళ్లాల్సిన స్పైజెట్ విమానం దాదాపు 4 గంటలు ఆలస్యం కావడంతో శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రయాణికులు ఆందోళనకు దిగిన సంఘటన బుధవారం చోటుచేసుకున్నది. ప్రయాణికులు తెలిపిన ప్రకారం.. శంషాబాద్ ఎయిర్పోర్
Naga Sadhus: శైవ సంప్రదాయానికి చెందిన ఏడు అకాడాలు.. ఇవాళ గంగా నది ఘాట్ల నుంచి విశ్వనాథుడి ఆలయానికి ఊరేగింపు తీశాయి. ఆ సమయంలో నాగ సాధువులు భారీ ప్రదర్శ ఇచ్చారు. శరీరానికి విభూతి రాసుకుని, మెడలో పూలమాలల
ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డి (Sangareddy) జిల్లాకు చెందిన ముగ్గురు మృతిచెందారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఇరిగేషన్ డీఈ వెంకటరామిరెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాగ్
Road accident | మహా కుంభమేళా (Mahakumbh) కు వెళ్తూ ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. వారు ప్రయాణిస్తున్న క్రూయిజర్ జీపు (Cruiser Jeep) ను లారీ (Lorry) ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
చండీగఢ్ వేదికగా జరిగిన ఆల్ఇండియా టెన్నిస్ అసోసియేషన్(ఏఐటీఏ) ఆధ్వర్యంలో జరిగిన అండర్-18 టోర్నీలో తెలంగాణ ప్లేయర్ వారణాసి సాయిఅనన్య రన్నరప్గా నిలిచింది.
యూపీలోని వారణాసి కంటోన్మెంట్ రైల్వేస్టేషన్లోని పార్కింగ్ ప్రదేశంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ప్లాట్ఫారం ఒకటికి సమీపంలో ఉన్న ఈ పార్కింగ్ స్టాండ్లో శుక్రవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంల
Cop Thrashed By Mob | ఒక పోలీస్ అధికారిని అతడి కుటుంబం ఎదుటే కొందరు వ్యక్తులు కొట్టారు. తొలుత ప్రతిఘటించేందుకు ఆయన ప్రయత్నించారు. అయితే ఎక్కువ మంది దాడి చేయడంతో తనను కొట్టవద్దని వేడుకున్నారు.
Woman, Daughter, Sons Shot Dead | మహిళ, ఆమె కుమార్తె, కుమారులు కాల్పుల్లో మరణించారు. ఇంట్లోని బెడ్ రూమ్స్లో వారి మృతదేహాలను పోలీసులు గమనించారు. గంట తర్వాత నిర్మాణ స్థలం వద్ద ఆమె భర్త మృతదేహాన్ని గుర్తించారు.
Modi Laddu | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు భారత్తోపాటు విదేశాల్లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే.
ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున వారణాసి-ప్రయాగ్రాజ్ హైవేపై కట్కా గ్రామం సమీపంలో వేగంగా దూసుకొచ్చిన ట్రక్కు కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్�
ఉత్తరప్రదేశ్లోని ఆధ్యాత్మిక నగరమైన వారణాసిలోని పలు ఆలయాల నుంచి సాయిబాబా విగ్రహాలను తొలగించడం ఉద్రిక్తతకు దారితీసింది. కాషాయ శ్రేణులతోపాటు కొందరు హిందూ స్వామీజీలు కలిసి దాదాపు 10 ఆలయాల నుంచి సాయిబాబా �
మోదీ సర్కారు హయాంలో ‘లీకేజీ’లు ఆగడం లేదు. బీజేపీ ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే ప్రీమియం వందేభారత్ రైళ్లలోనూ నీళ్లు లీక్ అవుతున్నాయి. ఢిల్లీ-వారణాసి మధ్య మంగళవారం ప్రయాణిస్తున్న ఓ రైలు కోచ్లో నీళ్లు ల�