లోక్సభ ఎన్నికల చివరి దశ పోలింగ్ (Lok Sabha Elections) కొనసాగుతున్నది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరుగనుంది. సుదీర్ఘంగా సాగుతున్న లోక్సభ ఎన్నికల్లో చివరిదైన ఏడో దశలో ఏడు రాష్ర్టాలు, ఒక కేంద�
Amit Shah | ఉత్తరప్రదేశ్ వారణాసి (Varanasi)లోని ప్రఖ్యాత కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని (Kashi Vishwanath Temple) కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) సందర్శించారు.
ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న ఇండిగో విమానానికి (IndiGo Flight) బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది. మంగళవారం ఉదయం 5.35 గంటలకు ఇండిగో 6ఈ2211 విమానం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వారణాసి బయల్దేరా
JP Nadda | ఉత్తరప్రదేశ్ వారణాసిలోని కాల భైరవ ఆలయాన్ని (Shree Kaal Bhairav Temple) భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) సందర్శించారు.
Shyam Rangeela | వారణాసిలో మోదీపై పోటీకి దిగిన ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్, కమెడియన్ శ్యామ్ రంగీలా (Shyam Rangeela)కు ఎన్నికల అధికారులు ఝలక్ ఇచ్చారు.
ఉత్తరప్రదేశ్లోని వారణాసి లోక్సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా ప్రధాని మోదీ మంగళవారం నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమానికి పలువురు కేంద్ర మంత్రులు, పలు రాష్ర్టాల సీఎంలతోపాటు ఎన్డీయే కూటమి నేతలు పాల్గొన�
PM Modi: ప్రధాని మోదీ ఇవాళ వారణాసిలో లోక్సభ ఎన్నికల కోసం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన గంగా నది తీరంలో ఉన్న దశాశ్వమేథ ఘాట్లో ప్రత్యేక పూజలు చేశారు. వేద మంత్రోచ్ఛరణల మధ్య ఆయ
ప్రధాని మోదీ (PM Modi) హ్యాట్రిక్పై కన్నేశారు. యూపీలోని వారణాసి (Varanasi) నుంచి రెండు పర్యాయాలు గెలుపొందిన మోదీ.. మూడోసారి విజయంపై గురిపెట్టారు. ఇందులో భాగంగా మంగళవారం వారణాసి లోక్సభ స్థానానికి నామినేషన్ సమర్పిం
Modi Nomination | ప్రధాని నరేంద్రమోదీ ఈ నెల 14న వారణాసి లోక్సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ప్రధాని నామినేషన్ కోసం బీజేపీ శ్రేణులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నాయి. నామినేషన్ సందర్భంగా ప్రధాని రెండు రోజుల�
కోల్కతా నైట్రైడర్స్ ప్లేయర్లకు చేదు అనుభవం ఎదురైంది. లక్నో సూపర్జెయింట్స్పై భారీ విజయంతో సోమవారం సాయంత్రం కోల్కతాకు బయల్దేరిన జట్టు చార్టెడ్ విమానం వాతావరణ ఇబ్బందులతో పలుమార్లు డైవర్షన్ అయ్య
Mallikarjun Karghe | కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్గాంధీపై బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలకు హస్తం పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రాన్ని వద�
తన హాస్యం ద్వారా ప్రేక్షకులను నవ్వించే కమెడియన్ రంగీలా ఇప్పుడు రాజకీయ ప్రవేశం చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీని అనుకరించే 29 ఏండ్ల శ్యామ్ రంగీలా కామెడీ ద్వారానే రాజకీయాలు చేస్తానంటూ ఏకంగా ఆయన మీదనే
Ranveer Singh | బాలీవుడ్ యాక్టర్లు రన్వీర్ సింగ్ (RanveerSingh),(kriti sanon) ఒక్కచోట సందడి చేస్తే ఎలా ఉంటుంది. ఈ ఇద్దరు ప్రఖ్యాత పుణ్యక్షేత్రం వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని సందర్శించారు.