Gyanvapi | ఉత్తర్ప్రదేశ్ వారణాసిలోని జ్ఞానవాపి మసీదు సముదాయానికి సంబంధించి ఏఎస్ఐ ( ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) సర్వే రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. జ్ఞానవాపి మసీదు కింద అతి పెద్�
Honeymoon | ఓ భర్త తన భార్యను హనీమూన్కు గోవాకు తీసుకెళ్తానని హామీ ఇచ్చాడు. కానీ గోవాకు తీసుకెళ్లకుండా అయోధ్య, వారణాసికి తీసుకెళ్లాడు. దీంతో తన భర్త నుంచి భార్య విడాకులు కోరింది. ఈ ఘటన మధ్యప్రదేశ
తనను, డబ్ల్యూఎఫ్ఐ మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ను చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తి నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయని ఇటీవల సస్పెన్షన్కు గురైన డబ్ల్యూఎఫ్ఐ కొత్త అధ్యక్షుడు సంజయ్ సింగ్ పే�
Emergency Landing | దర్భంగా నుంచి ముంబయి వెళ్తున్న విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేశారు. విమానంలో ప్రయాణిస్తున్న వృద్ధురాలు ఆరోగ్యం పరిస్థితి విషమించింది. పైలట్ వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి విమానాశ్రయంలో వి�
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వారణాసి నుంచి ప్రధాని మోదీ (PM Modi)పై పోటీ చేయాలంటూ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee)కి అదే రాష్ట్రానికి చెందిన బీజేపీ నాయకురాలు (BJP Leader) అగ్నిమిత్ర పాల్ (Agnimitra Paul) సవాల్
Priyanka Gandhi | వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు ఇండియా కూటమి సిద్ధమవుతోంది. ఇదే సమావేశంలో ప్రియాంక గాంధీ పోటీ చేసే అంశంపై చర్చించినట్లు సమాచారం. వారణాసి నియోజకవర్గం నుంచి మోదీపై ప్ర�
ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఉన్న జ్ఞానవాపీ మసీదులో శాస్త్రీయ సర్వే పూర్తి చేసిన ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) స్థానిక జిల్లా కోర్టుకు సోమవారం సీల్డ్ కవర్లో నివేదిక సమర్పించింది.
వరుసగా మూడోసారి అధికారం చేపట్టి, భారత్ను మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతానని, దేశ ప్రజలకు ఇదే నా గ్యారంటీ అంటూ ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రాన్ని సోమవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ప్రారంభించారు. యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్తో కలిసి స్వరవేద మహామందిర్కు ప్రారంభోత్సవం చేశారు.
ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో నలుగురు తెలుగువారు మరణించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మృతులు తల్లి, తండ్రి, ఇద్దరు కుమారులు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆత్మహత్య చేసుకున్నారు. వీరు ఆంధ్రప్రదేశ్లోని తూర్�