Vande Bharat | గోవా-ముంబై వందే భారత్ రైలు (Vande Bharat Train) ప్రారంభం రద్దైంది. శనివారం ఉదయం ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దీనిని ప్రారంభించాల్సి ఉంది. దీని కోసం మడ్గావ్ స్టేషన్లో అన్ని ఏర్పాట్లు చేశారు.
దేశానికి ప్రధాన ఆదాయ వనరుగా మారి ఇండియన్ రైల్వేస్ దినదినాభివృద్ధి చెందుతున్నది. ఇక గత మూడు దశాబ్దాలుగా దేశవ్యాప్తంగా అమలవుతున్న సరళీకరణ విధానాలు, రైల్వే వ్యవస్థపై ప్రభావం చూపుతూ లాభాల్లో నడుస్తున్న
Vande Bharat | ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన వందేభారత్ రైలు సర్వీసులు పేరుగొప్ప.. ఊరు దిబ్బ అన్న చందంగా మారడంతో ప్రయాణికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ముఖ్యంగా సికింద్రాబాద్-తిరుపతి, సికింద్రాబాద్-విశాఖ�
Vande Bharat | గత లోక్సభ ఎన్నికలకు సరిగ్గా మూడు నెలల ముందు ‘వందేభారత్ ఎక్స్ప్రెస్' పేరిట బీజేపీ సర్కారు సెమీ-హైస్పీడ్ తొలి సర్వీసును ప్రారంభించింది. నాలుగేండ్ల క్రితం ప్రధాని నరేంద్రమోదీ జెండా ఊపి తొలి రైల�
Vande Bharat | ఈ రైలుతో తెలంగాణ ప్రజలకు ప్రయాణం సౌకర్యవంతంగా మారుతుందని ఊదరగొట్టారు. కానీ, వందేభారత్ టిక్కెట్ ధరలు సామాన్యుడిని బెంబేలెత్తిస్తున్నాయి. వందేభారత్కంటే ముందున్న రైళ్లే ఎంతో నయంకదా? అని అనుకొంటు�
Vande Bharat | మనదేశంలో పేదలు, సామాన్యులకు అతి తక్కువ ఖర్చుతో లభించే ప్రయాణ మార్గం రైల్వే. రైళ్లలో ప్రయాణించేవారిలో అత్యధికులు వీరే. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఈ వర్గాల కోసం ప్రభుత్వాలు అనేక రకాల రై�
Vande Bharat | ప్రధాని నరేంద్ర మోదీ శనివారం సికింద్రాబాద్లో వందే భారత్ రైలును ప్రారంభించబోతున్నారు. ఇందుకు బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం మొదలుపెట్టింది. ఇదే మొదటిసారిగా అన్నట్టుగా గప్పాలు కొడుతున్నది. నిజానిక
Hyderabad | ఈ నెల 8న నగరానికి ప్రధాని నరేంద్రమోదీ వస్తుండటంతో సికింద్రాబాద్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో వందే భారత�
Vande Bharat train | తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి భక్తులకు శుభవార్త. సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు త్వరలో పరుగులు పెట్టనున్నది. ఈ సెమీ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ను ఏప్రిల్ 8న ప్ర�
వందేభారత్ రైళ్లను తామే తెచ్చామని బీజేపీ గొప్పగా ప్రచారం చేసుకొంటున్నది. కానీ, దీని రూపకల్పనకు కష్టపడ్డ వ్యక్తి మరొకరు ఉన్నారు. ఆయనే.. సుధాంశుమణి. ఈ రైలు తయారీ అనుమతి కోసం ఆయ న ఏకంగా రైల్వే బోర్డు చైర్మన్
ఉక్రెయిన్ యుద్ధం వచ్చినప్పటి నుంచి రాజకీయాలను వినియోగించుకొని రష్యా నుంచి తక్కువ ధరకే ముడిచమురును దేశానికి తెస్తున్నామని బింకాలు పలికే నాయకులు, ఆ పార్టీ కార్యకర్తలు..