Vande Bharat train | తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి భక్తులకు శుభవార్త. సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు త్వరలో పరుగులు పెట్టనున్నది. ఈ సెమీ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ను ఏప్రిల్ 8న ప్ర�
వందేభారత్ రైళ్లను తామే తెచ్చామని బీజేపీ గొప్పగా ప్రచారం చేసుకొంటున్నది. కానీ, దీని రూపకల్పనకు కష్టపడ్డ వ్యక్తి మరొకరు ఉన్నారు. ఆయనే.. సుధాంశుమణి. ఈ రైలు తయారీ అనుమతి కోసం ఆయ న ఏకంగా రైల్వే బోర్డు చైర్మన్
ఉక్రెయిన్ యుద్ధం వచ్చినప్పటి నుంచి రాజకీయాలను వినియోగించుకొని రష్యా నుంచి తక్కువ ధరకే ముడిచమురును దేశానికి తెస్తున్నామని బింకాలు పలికే నాయకులు, ఆ పార్టీ కార్యకర్తలు..
Vande Bharat Express | సెమీ హైస్పీడ్ రైలు ‘వందే భారత్' తయారీని ప్రైవేట్ కంపెనీలకు అప్పగించేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తున్నది. సాంకేతిక భాగస్వామ్యం పేరిట జాతి సంపదను ప్రైవేట్ సంస్థలకు దోచి పెట్టేందుకు సిద్ధమ�
రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ దీనిపై స్పందించారు. వందే భారత్ రైళ్లలో శుభ్రపరిచే విధానాన్ని మార్చాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విమానాల్లో అనుసరించే క్లీనింగ్ విధానాన్ని ఈ రైళ్లలో కూడా పాటించాల�
ప్రధాని మోదీ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు వరుస ప్రమాదాలకు గురవుతున్న నేపథ్యంలో పశ్చిమ రైల్వే జోన్ కీలక నిర్ణయం తీసుకొన్నది.
వందే భారత్ ఎక్స్ప్రెస్కు మరో ప్రమాదం ఎదురైంది. ముంబై సెంట్రల్ నుంచి గాంధీనగర్ వెళుతున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ శనివారం ఉదయం 8.17 గంటలకు అతుల్ సమీపంలో పశువును ఢీకొంది.