కరీంనగర్లోని మాతాశిశు సంరక్షణ కేంద్రంలో ఓ మహిళ 4.25 కిలోల శిశువుకు జన్మనిచ్చింది. కరీంనగర్ జిల్లా చిగురుమామిడికి చెందిన పల్లవి ప్రసవం కోసం ఈ నెల 9న కరీంనగర్ ఎంసీహెచ్లో చేరింది.
శనివారం రాత్రి 10.30 గంటలకు వైద్యులు సాధారణ ప్రసవం చేయగా 4.25 కిలోల ఆడశిశువు జన్మించింది.
– విద్యానగర్