మంచిర్యాల జిల్లా కోసం గుర్తించిన భూమిపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గర్మిళ్ల శివారు కాలేజీ రోడ్లో భూదాన్ భూములున్న సర్వే నంబ ర్లు 707లో 2.30 ఎకరాలు, 708లో 9.10 ఎకరాలు జైలు కోసం గుర్తిస్తూ ఎంఆర్వో మం�
ప్రజాప్రతినిధులుగా, వైద్యులుగా తమకు బాధ్యత ఉందని, అందుకే ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా దవాఖానలను పరిశీలించి పరిస్థితులపై ప్రభుత్వం, సీఎం, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రికి నివేదిక ఇవ్వాలన్నదే తమ ఉద్దేశమని బీఆర
రోగులకు అల్పాహారం కింద అందించిన అటుకుల్లో లక్క పురుగులు రావడం కలకలం జగిత్యాల ఎంసీహెచ్లో రేపింది. రోగులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని మాతాశిశు కేంద్రంలో ఇన్పేషంట్లు, వారి సహాయకులకు రోజూ
వేతనాలు అందక కుటుంబ పోషణ భారంగా మారిందని పలువురు పారిశుద్ధ్య కార్మికులు వాపోయారు. శుక్రవారం వనపర్తి జిల్లా జనరల్ దవాఖాన ఎదుట ఏఐటీయూసీ నాయకులతో కలిసి జీజీహెచ్, ఎంసీహెచ్ విభాగాల్లో పనిచేస్తున్న కార్మ
హాజీపూర్ మండలంలోని దొనబండ గ్రామ పంచాయతీ పరిధిలోని బుద్ధిపల్లికి చెందిన తిర్రి నర్మద ఈ నెల 23వ తేదీన చెకప్ కోసం మంచిర్యాల మాతా, శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రానికి వచ్చారు. పరీక్షించిన వైద్యురాలు బీపీ ఎక్కు�
చెన్నూర్లోని శ్రీ కిరణ్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్లో సోమవారం వైద్యం వికటించి మహారాష్ట్రలోని సిరోంచ తాలూక కారస్పల్లి గ్రామానికి చెందిన బాలింత రాపల్లి మంగ మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా.. మంగకి డె�
Karimnagar | కరీంనగర్ : కరీంనగర్లోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు జన్మించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్కు చెందిన కల్యాణి ప్రసవం కోసం ఈనెల 7న మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో చేరింద�
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో సర్కారు దవాఖానలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతున్నామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran Reddy) అన్నారు. ఇప్పటికే గ్రామీణం నుంచి జిల్లా స్థాయి వరకు ప్ర�
మారుమూల ప్రాంతాల్లోని గర్భిణులు రక్తహీనతతో ప్రసవాల సమయాల్లో ప్రాణాపాయ పరిస్థితులను ఎదుర్కొంటుండగా, రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు పంపిణీ చేస్తూ భరోసానిస్తున్నది.
స్వరాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తుండడంతో సర్కారు దవాఖానల్లో కార్పొరేట్ స్థాయి వైద్యం అందుతున్నది. దీనికి తోడు వైద్యులు అరుదైన శస్త్ర చికిత్సలు చేస్తూ రోగు�
ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందనే ఉద్దేశంతో సర్కార్ వైద్యానికి పెద్ద పీట వేసిన రాష్ట్ర ప్రభుత్వం మాతా శిశువుల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించింది.
తల్లీబిడ్డల సంరక్షణకు చక్కటి చర్యలు తీసుకొంటున్న ప్రభుత్వం.. ప్రభుత్వ దవాఖానల్లో అత్యాధునిక ‘టిఫా’ స్కానింగ్ యంత్రాలను అందుబాటులోకి తెచ్చింది. కొంతమంది పిల్లలు పుట్టుకతోనే ఏదో ఒక లోపం కనిపిస్తున్నద�
NIMS |నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో 200 పడకల మాతాశిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రానికి (ఎంసీహెచ్) ముహూర్తం ఖరారైంది. మంగళవారం వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు చేతుల మీదుగా ఎంసీహెచ్ భవ�
: ఖమ్మం జిల్లా కేంద్రంలోని సర్వజన దవాఖానలోని పిల్లల విభాగం యంత్రాంగానికి రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అభినందనలు తెలిపారు. చిన్న పిల్లల వార్డును ఆకర్షణీయంగా తీర్చిదిద్దడంతోపాటు ఆప్యాయతతో �