Vande Bharat sleeper train | ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వందే భారత్ స్లీపర్ రైలు పట్టాలెక్కించేందుకు సిద్ధమైంది. ఈనెల చివరి నాటికి దేశంలోనే తొలి వందే భారత్ స్లీపర్ రైలు అందుబాటులోకి రానున్నట్లు సంబంధిత వర్గాలు తాజాగ
Vande Bharat | ఏపీలోని మరో రైల్వే స్టేషన్లో కూడా వందేభారత్ రైలు ఆగనుంది. కాచిగూడ ( Kachiguda )నుంచి యశ్వంత్పూర్ ( Yesvatpur ) మధ్య నడిచే వందే భారత్ రైలును ఇకపై నందమూరి బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురంలో కూడా ఆపాల�
వరంగల్ కాజీపేటలో కేంద్రం ఏర్పాటు చేయనున్న కోచ్ ఫ్యాక్టరీలో వందేభారత్ రైళ్ల బోగీలు తయారు చేసేలా రైల్వే బోర్డు సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది.
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో సికింద్రాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు ఆదివారం ఎద్దును ఢీకొట్టింది.
సికింద్రాబాద్, విశాఖపట్నం మధ్య నడుస్తున్న వందేభారత్ (Vande Bharat) రైళ్లలో కోచ్ల సంఖ్య పెరిగిది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మరో నాలుగు కోచ్లను దక్షిణ మధ్య రైల్వే (SCR) జోడించింది.
Indian Railways | భారతీయ రైల్వే నిత్యం లక్షలాది మంది గమ్యస్థానాలకు చేరుస్తున్నది. ఇందులో అత్యాధునిక సౌకర్యాలను బట్టి ప్రయాణికుల నుంచి చార్జీలు వసూలు చేస్తున్నది. రైలు స్లీపర్, జనరల్ కోచ్లు, చై�
Vande Bharat Express | భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా వందే భారత్ రైళ్లను తీసుకువచ్చింది. అత్యాధునిక సౌకర్యాలతో పాటు హైస్పీడ్ రైళ్లను పెద్ద ఎత్తున తీసుకువస్తున్నది. అయితే, ప్రస్తుతం ఈ రైళ్ల వేగంపై ప్రశ్నలు తలెత్తు�
International Womens Day: వుమెన్స్ డే వేళ.. ఆల్ వుమెన్ రైలు నడిపింది సెంట్రల్ రైల్వే. ముంబై నుంచి షిర్డి వెళ్లిన వందేభారత్ రైలులో.. సిబ్బంది మొత్తం మహిళలే. పైలెట్, అసిస్టెంట్ పైలెట్, టీటీఈలు.. ఆ రైలులోని సిబ్బంది మొ�
Premium Trains | ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు చెప్పింది. రైల్వే మంత్రిత్వ శాఖ లీవ్ ట్రావెల్ కన్సెషన్ (LTC)ను విసర్తిస్తూ నిర్ణయం తీసుకుంది. దాంతో ప్రభుత్వ ఉద్యోగులు 385 ప్రీమ�
Vande Bharat | విశాఖపట్నం-సికింద్రాబాద్ మధ్య రాకపోకలు సాగిస్తున్న వందేభారత్ (20707/20708) ఎక్స్ప్రెస్ కోచ్ల సంఖ్యను రేపటి నుంచి పెంచుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్కుమార్ జైన్ తెలిపారు.
Vande Bharat | కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన సెమీహైస్పీడ్ వందే భారత్ (Vande Bharat) రైళ్లపై దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా మరో రెండు రైళ్లపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారు (Stones thrown).
Vande Bharat Train | భారతీయ రైల్వేశాఖ కొత్తగా మరో రూట్లో వందే భారత్ రైలును ప్రవేశపెట్టనున్నది. ఇప్పటికే సెమీ హైస్పీడ్ రైలు దేశవ్యాప్తంగా 50కిపైగా మార్గాల్లో దూసుకుపోతున్నది. ప్రస్తుతం ఈ కొత్త రైళ్లకు ప్రయాణికుల �