Vande Bharat | కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశ పెట్టిన వందే భారత్ రైళ్లు (Vande Bharat), అందులో అందిస్తున్న ఆహారం నాణ్యతపై విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా వందే భారత్ రైలులో ప్రయాణించిన ఒక వ్యక్�
Vande Bharat Train | ప్రధాని మోదీ (PM Modi) ప్రతీ దానిని కాషాయీకరిస్తున్నారు. భారతదేశం ఆధ్వర్యంలో జరుగుతున్న జీ20 సమావేశాల లోగోను తమ పార్టీ జెండాలో ఉండే కలర్లతో రూపొందించారు. కమలం పువ్వు, కాషాయం, ఆకుపచ్చ రంగుల్లో జీ20 సమ్మిట�
Indian Railway | ప్రయాణికులకు భారతీయ రైల్వే బోర్డు శుభవార్త చెప్పింది. వందే భారత్ సహా పలు రైళ్లలోని ఏసీ చైర్కార్, ఎగ్జిక్యూటివ్ క్లాస్లో ప్రయాణించే వారికి భారీ ఉపశమనం కలుగనున్నది. వందే భారత్ సహా అన్ని రైళ్లల�
Vande Bharat | గోవా-ముంబై వందే భారత్ రైలు (Vande Bharat Train) ప్రారంభం రద్దైంది. శనివారం ఉదయం ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దీనిని ప్రారంభించాల్సి ఉంది. దీని కోసం మడ్గావ్ స్టేషన్లో అన్ని ఏర్పాట్లు చేశారు.
దేశానికి ప్రధాన ఆదాయ వనరుగా మారి ఇండియన్ రైల్వేస్ దినదినాభివృద్ధి చెందుతున్నది. ఇక గత మూడు దశాబ్దాలుగా దేశవ్యాప్తంగా అమలవుతున్న సరళీకరణ విధానాలు, రైల్వే వ్యవస్థపై ప్రభావం చూపుతూ లాభాల్లో నడుస్తున్న
Vande Bharat | ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన వందేభారత్ రైలు సర్వీసులు పేరుగొప్ప.. ఊరు దిబ్బ అన్న చందంగా మారడంతో ప్రయాణికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ముఖ్యంగా సికింద్రాబాద్-తిరుపతి, సికింద్రాబాద్-విశాఖ�
Vande Bharat | గత లోక్సభ ఎన్నికలకు సరిగ్గా మూడు నెలల ముందు ‘వందేభారత్ ఎక్స్ప్రెస్' పేరిట బీజేపీ సర్కారు సెమీ-హైస్పీడ్ తొలి సర్వీసును ప్రారంభించింది. నాలుగేండ్ల క్రితం ప్రధాని నరేంద్రమోదీ జెండా ఊపి తొలి రైల�
Vande Bharat | ఈ రైలుతో తెలంగాణ ప్రజలకు ప్రయాణం సౌకర్యవంతంగా మారుతుందని ఊదరగొట్టారు. కానీ, వందేభారత్ టిక్కెట్ ధరలు సామాన్యుడిని బెంబేలెత్తిస్తున్నాయి. వందేభారత్కంటే ముందున్న రైళ్లే ఎంతో నయంకదా? అని అనుకొంటు�
Vande Bharat | మనదేశంలో పేదలు, సామాన్యులకు అతి తక్కువ ఖర్చుతో లభించే ప్రయాణ మార్గం రైల్వే. రైళ్లలో ప్రయాణించేవారిలో అత్యధికులు వీరే. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఈ వర్గాల కోసం ప్రభుత్వాలు అనేక రకాల రై�
Vande Bharat | ప్రధాని నరేంద్ర మోదీ శనివారం సికింద్రాబాద్లో వందే భారత్ రైలును ప్రారంభించబోతున్నారు. ఇందుకు బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం మొదలుపెట్టింది. ఇదే మొదటిసారిగా అన్నట్టుగా గప్పాలు కొడుతున్నది. నిజానిక
Hyderabad | ఈ నెల 8న నగరానికి ప్రధాని నరేంద్రమోదీ వస్తుండటంతో సికింద్రాబాద్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో వందే భారత�