Vane Bharat | కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన వందే భారత్ రైళ్లకు విశేష స్పందన లభిస్తోంది. అందుకే దేశవ్యాప్తంగా వందేభారత్ రైళ్ల సంఖ్యను గణనీయంగా పెంచుతున్నారు. తక్కువ సమయంలోనే సుదూర ప్రయాణాలకు వ
బీజేపీ ప్రభుత్వం గొప్పగా చెప్పుకొనే వందే భారత్ రైళ్ల సగటు వేగం గత అయిదేండ్లలో 8 కిలోమీటర్లు తగ్గింది. 2020-21లో గంటకు 84.48 కి.మీ.గా ఉన్న వేగం 2023-24 నాటికి 76.25 కి.మీలకు పడిపోయింది. వీటి గరిష్ఠ వేగం గంటకు 160 కి.మీ. కాగా ఎక్
Vande Bharat | పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ్-గయా రైల్వే సెక్షన్లోని కర్వాండియా రైల్వే స్టేషన్ సమీపంలో బనారస్-రాంచీ వందే భారత్ ఎక్స్ప్రెస్పై కొందరు వ్యక్తులు రాళ్లు రువ్వారు. దీంతో ఓ కోచ్ కిటికీ పగిలింది.
రాష్ట్రంలో మరో వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలెక్కనున్నది. సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య నడిచే ఈ రైలును ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఈ నెల 12న ఉదయం 11.30 గంటలకు ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రారంభించనున్న�
Vande Bharat | ప్రతిష్టాత్మక వందేభారత్ (Vande Bharat) ఎక్స్ప్రెస్ రైల్లో ఓ ప్రయాణికుడికి ఊహించని అనుభవం ఎదురైంది. రైల్లో అందించిన ఆహారంలో చచ్చిన బొద్దింక వచ్చింది.
రైల్వేల ఆధునీకరణపై కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంది. నగరాలు, పట్టణాలకు మెట్రో, నమో రైళ్లను విస్తరించాలని నిర్ణయించింది. 40 వేల సాధారణ బోగీలను వందే భారత్ బోగీ ప్రమాణాల స్థాయికి మార్చనున్నట్టు కేంద్ర ఆర్థ�
Budget-2024 | బడ్జెట్ ప్రసంగంలో రైళ్లు, విమానయానరంగానికి సంబంధించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. రైల్వేల బలోపేతానికి ప్రభుత్వం అనేక కీలక చర్యలు తీసుకుంటుందని ఫైనాన్స్ మినిస్టర్ తెలిప
Budget 2024 | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి ఒకటిన మోదీ ప్రభుత్వం 2.0 మధ్యంతర బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్లో ప్రభుత్వం రైల్వేలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలు�
Vande Bharat Train | వందే భారత్ రైలు (Vande Bharat Train) ప్రయాణికులకు పాడైన ఆహారం సర్వ్ చేశారు. వాసన వస్తున్న ఆ ఆహారాన్ని తినబోమన్న వారు ఆ ఫుడ్ను వెనక్కి ఇచ్చేశారు. డబ్బులు వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని రైల్వే �
దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలో గత ఏడాదిలో ప్రవేశ పెట్టిన నాలుగు వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లకు ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తున్నట్లు జోన్ రైల్వే అధికారులు తెలిపారు. డిసెంబర్ 2023లో 100 శాతం కంట
Vande Bharat: కొత్త వందేభారత్ రైలు వైట్ అండ్ బ్లూ కలర్లోనే ఉంది. దీనిపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ క్లారిటీ ఇచ్చారు. శాస్త్రీయ కోణంలో రంగులను ఎంపిక చేస్తున్నట్లు ఆయన చెప్పారు. బ్లూ, నారింజ రంగులకు మ�
Legends League | లెజెండ్స్ లీగ్ క్రికెట్ రెండో ఎడిషన్ ఈ నెల 18న ప్రారంభం షురూ కానున్నది. డిసెంబర్ 9 వరకు కొనసాగనున్నది. వెటరన్ క్రికెట్ మరోసారి మైదానంలోకి దిగి క్రికెట్ అభిమానులను అలరించబోతున్నారు.
Vande Bharat | సెమీ హైస్పీడ్ వందేభారత్ (Vande Bharat) స్లీపర్ కోచ్లకు సంబంధించిన కొన్ని ఫొటోలను రైల్వే శాఖ మంత్రి (Railway minister) అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) తాజాగా విడుదలు చేశారు. ఈ ఫొటోల్లో స్లీపర్ కోచ్లు ఎంతో రిచ్లుక్లో కన