మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో సికింద్రాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు ఆదివారం ఎద్దును ఢీకొట్టింది. దీంతో ఇంజిన్ ముందు భాగం స్పల్�
Vande Bharat Express | భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు దేశవ్యాప్తంగా వివిధ మార్గాల్లో దూసుకెళ్తున్నాయి. గత ఆరు సంవత్సరాల్లో దాదాపు అన్ని రాష్ట్రాలకు కేంద్రం వందే
వందే భారత్ స్లీపర్ రైలు గంటకు 180 కి.మీ. వేగాన్ని అందుకొని మరో మైలురాయి సాధించింది! ఇందుకు సంబంధించి గురువారం రాజస్థాన్లో నిర్వహించిన ట్రయల్ రన్ వీడియోను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ శుక్రవారం ఎక్స
Vande Bharat Express: ఢిల్లీ నుంచి పాట్నా వరకు ఇవాళ వందేభారత్ రైలు స్టార్ట్ అయ్యింది. లాంగెస్ట్ వందేభారత్ రైలుగా రికార్డుకెక్కింది. 994 కిలోమీటర్లు ఆ రైలు ప్రయాణిస్తుంది.
Vande Bharat | భారతీయ రైల్వేశాఖ ప్రతిష్టాత్మకంగా వందే భారత్ రైళ్లను తీసుకువచ్చింది. దేశవ్యాప్తంగా పలు నగరాల మధ్య ఈ రైళ్లు దూసుకెళ్తున్నాయి. సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ కొత్తగా ఆరు వందే భారత్ రైళ్లకు గ్రీన్ �
రామ గుండం రైల్వేస్టేషన్ మీదుగా సోమవారం నుంచి వందే భారత్ రైలు పరుగులు పెట్టబోతున్నది. నాగ్పూర్ నుంచి సికింద్రాబాద్ మధ్య నడిచే ఈ రైలు ప్రతి రోజూ రామగుండంలో హాల్టింగ్ కానున్నది.
Vande Bharat | భారతీయ రైల్వేశాఖ ప్రతిష్టాత్మకంగా వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం రాష్ట్రాల మధ్య సెమీ హైస్పీడ్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. ప్రస్తుతం సికింద్రాబాద్కు రైల్వేశాఖ రెండు కేటాయించి�
కరీంనగర్ ఉమ్మడి జిల్లాపై కేంద్రం వివక్ష కొనసాగుతున్నది. సాధారణ నిధుల విషయంలోనే కాదు, రైల్వే కేటాయింపులోనూ అన్యాయం జరిగింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న కరీంనగర్-కాజీపేట(హసన్పర్తి) రైల్వేలైన్కు సంబంధించ
మోదీ సర్కారు హయాంలో ‘లీకేజీ’లు ఆగడం లేదు. బీజేపీ ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే ప్రీమియం వందేభారత్ రైళ్లలోనూ నీళ్లు లీక్ అవుతున్నాయి. ఢిల్లీ-వారణాసి మధ్య మంగళవారం ప్రయాణిస్తున్న ఓ రైలు కోచ్లో నీళ్లు ల�
విశాఖ-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ప్రెస్ను (Vande Bharat Express) సాంకేతిక సమస్యలు వెంటాడుతున్నాయి. దీంతో తరచూ సర్వీసులు ఆలస్యమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు రైలు ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు రద్దవుతుందో తెలియక ప్ర
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లలో భోజనం నాణ్యత మరోమారు చర్చనీయాంశమైంది. ఈ నెల 18న భోపాల్ నుంచి ఆగ్రా వెళ్తున్న జంటకు రైలులో సరఫరా చేసిన భోజనంలో బొద్దింక �
దేశంలోని రైళ్లు ప్రయాణికులతో కిటకిటలాడటం మనం నిత్యం చూస్తూనే ఉంటాం. అయితే ప్రీమియం రైళ్లు అయిన వందేభారత్ ఎక్స్ప్రెస్లలోనూ ఇదే పరిస్థితి నెలకొంటున్నది.
Vande Bharat | పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ్-గయా రైల్వే సెక్షన్లోని కర్వాండియా రైల్వే స్టేషన్ సమీపంలో బనారస్-రాంచీ వందే భారత్ ఎక్స్ప్రెస్పై కొందరు వ్యక్తులు రాళ్లు రువ్వారు. దీంతో ఓ కోచ్ కిటికీ పగిలింది.