Vande Bharat | పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ్-గయా రైల్వే సెక్షన్లోని కర్వాండియా రైల్వే స్టేషన్ సమీపంలో బనారస్-రాంచీ వందే భారత్ ఎక్స్ప్రెస్పై కొందరు వ్యక్తులు రాళ్లు రువ్వారు. దీంతో ఓ కోచ్ కిటికీ పగిలింది.
దేశవ్యాప్తంగా మరో పది వందేభారత్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. దీంతో మొత్తం వందే భారత్ రైళ్ల సంఖ్య 50 దాటింది. కొత్త రైళ్లలో సికింద్రాబాద్ - విశాఖపట్నం
రాష్ట్రంలో మరో వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలెక్కనున్నది. సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య నడిచే ఈ రైలును ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఈ నెల 12న ఉదయం 11.30 గంటలకు ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రారంభించనున్న�
Vande Bharat Express | సికింద్రాబాద్-విశాఖపట్నం మార్గంలో కొత్తగా మరో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలెక్కనున్నది. ఈ నెల 12న ప్రధాని నరేంద్ర మోదీ ఈ రైలును జెండా ఊపి ప్రారంభిస్తారని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
సికింద్రాబాద్ నుంచి విశాఖ వెళ్లాల్సిన వందేభారత్ ఎక్స్ప్రెస్ (Vande Bharat Express) రద్దయింది. రేక్ల సమస్య వల్ల రైలును క్యాన్సల్ చేసినట్లు అధికారులు తెలిపారు.
రైల్వే ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలతో ప్రయాణ సౌకర్యం కల్పించాలన్న ఉద్దేశంతో కొత్తగా ప్రవేశపెట్టిన వందేభారత్ రైళ్ల సంఖ్య ఏడాది దాటినా అంతంత మాత్రంగానే ఉన్నది. ఏటా 100 వందేభారత్ రైళ్లను ప్రారంభిస్�
Vande Bharat Express | వందే భారత్ ఎక్స్ప్రెస్ (Vande Bharat Express) రైలులో ప్రయాణించిన వ్యక్తి టాయిలెట్లో స్మోక్ చేశాడు. దీంతో ఫైర్ అలారం మోగింది. మంటలు ఆర్పే పరికరం యాక్టివేట్ కావడంతో వేగంగా వెళ్తున్న ఆ రైలు ఆకస్మాత్తుగా ఆగ�
దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలో గత ఏడాదిలో ప్రవేశ పెట్టిన నాలుగు వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లకు ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తున్నట్లు జోన్ రైల్వే అధికారులు తెలిపారు. డిసెంబర్ 2023లో 100 శాతం కంట
కాచిగూడ-యశ్వంత్పూర్ రైల్వేస్టేషన్ల మధ్య నడుస్తున్న వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రయాణ వేగాన్ని పెంచుతూ రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా గతం కంటే ఇప్పుడు 15 నిమిషాల ప్రయాణ సమయం తగ్గిం�
Vande Bharat Express | కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్ ఎక్స్ప్రెస్ (Vande Bharat Express) రైళ్లపై విమర్శలు కొనసాగుతున్నాయి. తాజాగా ఆ రైలు ఒక మార్గంలో కొన్ని గంటలు ఆలస్యంగా నడిచింది. దీంతో ప్రధాన రైల�
Vande Bharat | ఇండోర్-నాగ్పూర్ వందే భారత్ ఎక్స్ప్రెస్పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. కోచ్ అద్దాలు పగిలిపోవడంతో కోచ్లోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. చింతామన్ స్టేషన్-ఉజ్జయిని మధ్య దాడ�