Vande Bharat Express | వందే భారత్ ఎక్స్ప్రెస్ (Vande Bharat Express)లో ప్రయాణికుల టిక్కెట్లు తనిఖీ చేసే టీసీ (ticket checker) ఆ రైలు కింద పడే ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. రైల్వే స్టేషన్లోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్�
Vande Bharat | రాష్ర్టానికి మూడో వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు తీసుకురావడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటికే సికింద్రాబాద్ - విశాఖపట్నం, సికింద్రాబాద్-తిరుపతి స్టేషన్ల మధ్య జోరుగా నడుస్తున్న వం�
Vande Bharat Express | సెమీ హైస్పీడ్ రైలు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు తరుచుగా ప్రమాదానికి గురవుతున్నాయి. రైళ్లపై దాడులు, లేదంటే జంతువులను ఢీకొట్టిన ఘటనల్లో ఇప్పటికే పలు రైళ్లు దెబ్బతిన్న విషయం తెలిసిందే. తాజాగ�
సికింద్రాబాద్ - తిరుపతి వందే భారత్ ఎక్స్ప్రెస్కు ప్రయాణికుల నుంచి అధిక డిమాండ్ ఏర్పడటంతో ఈ రైలులో అదనపు బోగీలు ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఈ ఎక్స్ప్రెస్లో 8 బోగీల
Vande Bharat | ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన వందేభారత్ రైలు సర్వీసులు పేరుగొప్ప.. ఊరు దిబ్బ అన్న చందంగా మారడంతో ప్రయాణికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ముఖ్యంగా సికింద్రాబాద్-తిరుపతి, సికింద్రాబాద్-విశాఖ�
Vande Bharat Express: వందే భారత్ టాప్ స్పీడ్ గంటకు 180 కిలోమీటర్ల వేగం. కానీ ఆ రైలు యావరేజ్ స్పీడ్ 83 కిలోమీటర్లే. వందేభారత్ స్పీడ్పై వేసిన ఆర్టీఐ పిటీషన్ ఆధారంగా ఈ విషయం తెలిసింది.
ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) నేడు హైదరాబాద్లో (Hyderabad) పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ (Secunderabad) పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions) విధించారు.
ప్రధాని మోదీ (PM Modi) పర్యటన సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి (Congress Party) చెందిన ఓ మహిళా నేతను పోలీసులు 10 గంటలపాటు నిర్భందించారు. శనివారం ప్రధాని మోదీ మధ్యప్రదేశ్లోని (Madhya Pradesh) భోపాల్లో (Bhopal) పర్యటించారు.
Vande Bharat train | తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి భక్తులకు శుభవార్త. సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు త్వరలో పరుగులు పెట్టనున్నది. ఈ సెమీ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ను ఏప్రిల్ 8న ప్ర�
ఉక్రెయిన్ యుద్ధం వచ్చినప్పటి నుంచి రాజకీయాలను వినియోగించుకొని రష్యా నుంచి తక్కువ ధరకే ముడిచమురును దేశానికి తెస్తున్నామని బింకాలు పలికే నాయకులు, ఆ పార్టీ కార్యకర్తలు..