75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ ఏడాది ఆగస్ట్ 15 నాటికి 75 వందేభారత్ ట్రైన్స్ను ప్రవేశపెడతామని మోదీ ప్రభుత్వం ఘనంగా చాటగా ఇప్పుడు కేవలం ఏడు రైళ్లు మాత్రమే పట్టాలెక్కాయి.
దేశంలో పెద్ద ఎత్తున నిధులను కేటాయించి రైల్వే వ్యవస్థలో సముల మార్పులు తెస్తున్నామని, ఎయిర్పోర్టుల తరహాలో రైల్వే స్టేషన్ల అభివృద్ధి జరుగుతున్నదని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
Mamata Banerjee | పశ్చిమబెంగాల్లోని హౌరా రైల్వేస్టేషన్లో ఇవాళ ఉదయం వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ప్రధాని నరేంద్రమోదీ
తెలంగాణకు రావాల్సిన వందే భారత్ రైలు మళ్లీ దారిమళ్లింది. దక్షిణమధ్య రైల్వే జోన్ పరిధిలో సికింద్రాబాద్- విజయవాడ మధ్య నడవాల్సిన ఈ రైలును కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పశ్చిమబెంగాల్కు పంపించేసింది.
గాంధీనగర్-ముంబై మధ్య ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల ప్రారంభించిన వందేభారత్ రైలుకు వరుస ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఉడ్వాడా, వాపి స్టేషన్ల మధ్య వందేభారత్ రైలు ఓ పశువును ఢీకొన్నది.
Asaduddin Owaisi: మజ్లిస్ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీతో పాటు ఇతర పార్టీ నేతలు ప్రయాణిస్తున్న వందేభారత్ రైలుపై దాడి జరిగింది. గుజరాత్ రాజధాని అహ్మాదాబాద్ నుంచి సూరత్ వెళ్తున్న రైలుపై గుర్తు తెలియని వ్�
మొన్న బర్రె అడ్డమొస్తే రైలు ముందటి భాగం ఊడింది. నిన్న ఆవు అడ్డమొస్తే అదే ముందటి భాగం డొక్కు పోయింది. ఇప్పుడిక రైలు చక్రాల వంతు వచ్చింది. ఇదీ! ప్రధాని మోదీ ప్రారంభించిన వందే భారత్ రైలు ఘన చరిత్ర.
ముంబై-గాంధీనగర్ మధ్య ప్రధాని మోదీ ఇటీవల ప్రారంభించిన వందేభారత్ ఎక్స్ప్రెస్వే రైలు మరోసారి ప్రమాదానికి గురైంది. మొన్న బర్రెలు ఢీకొనడంతో రైలు ముందుభాగం ఊడిపడగా.. తాజాగా ఆవును ఢీకొనడంతో రైలు ముందు బంప�