సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న వందేభారత్ రైలు శనివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఖమ్మం జిల్లా చింతకాని మండలం మీదుగా వెళ్తూ నాగులవంచ రైల్వేస్టేషన్ సమీపంలో ఎద్దును ఢీకొట్టింది.
విశాఖపట్నం-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు 3 గంటలపాటు ఆలస్యంగా నడువనుంది. విశాఖపట్నంలో ఉదయం 5.45 గంటలకు బయలుదేరాల్సిన వందేభారత్ రైలు.. ఉదయం 8.45 గంటలకు ప్రారంభం కానుంది.
vande bharat express | సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడుస్తున్నే వందే భారత్ ఎక్స్ప్రెస్పై మరోసారి దాడి జరిగింది. మహబూబాబాద్ - గార్ల రైల్వేసేషన్ల మధ్య శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసిరారు.
వందే భారత్ ఎక్స్ప్రెస్ వంటి మరిన్ని స్పీడ్ రైళ్లను ప్రారంభించేందుకు పెద్ద ఎత్తున నిధులను కేటాయించినట్లు తెలిపారు. 35 హైడ్రోజన్ ఇంధన ఆధారిత రైళ్లను కూడా తయారు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించినట్లు వెల్�
చెత్తకుప్పలా ఉన్న వందే భారత్ ఎక్స్ప్రెస్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు కూడా ఘటుగా స్పందించారు. మన దేశ ప్రజలకు హక్కుల గురించి తెలుసు కానీ బాధ్యతల గురించి తెలియదని ఒకరు విమర్శించారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి విశాఖపట్నం వరకు ఈ నెల 15న కొత్తగా ప్రారంభించిన వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలుకు ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తున్నది.
సెమీ హైస్పీడ్ రైలు వందేభారత్ ఎక్స్ప్రెస్ను వరుస దాడులు వెంటాడుతున్నాయి. ఈ రైలుపై ఇప్పటికే చాలాసార్లు దాడులు జరిగిన విషయం తెలిసిందే. తాజాగా వందేభారత్పై మరోసారి రాళ్లదాడి జరిగింది.
Vande Bharat Express | దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వందేభారత్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. రాబోయే రోజుల్లో వాటి సంఖ్యను మరింత పెంచేందుకు రైల్వేశాఖ కసరత్తు చేస్తున్నది. 2025 చివరి నాటికి 278 వందేభారత్ రైళ్లను రైల్వేశ�
Vande bharat express | కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య పట్టాలెక్కింది. తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి పండుగ కానుకగా ప్రధాని మోదీ ఢ�
Vande bharat Express | కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన వందేభారత్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు. సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య నడువనున్న ఈ రైలును ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి
మరికొన్ని గంటల్లో తెలుగు రాష్ట్రాల మధ్య ‘వందేభారత్’ పరుగులు పెట్టనుంది. ఈ సెమీ హైస్పీడ్ రైలు ఈ నెల 15వ తేదీన ఆదివారం ప్రారంభం కానుంది. సంక్రాంతి సందర్భంగా ప్రధాని మోదీ వర్చువల్గా ఈ రైలును ప్రారంభించను�
Vande Bharat Express | ఆంధ్రప్రదేశ్లో వందేభారత్ ఎక్స్ప్రెస్పై రాళ్ల దాడి జరిగింది. విశాఖపట్నం కంచెరపాలెం రామ్మూర్తిదంపతులుపేట వద్ద రైలు ఆగిన సమయంలో ఆకతాయిలు దాడి చేయడంతో ఎక్స్ప్రెస్ కోచ్ విండ్షీల్డ్ దెబ్బతి
వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు త్వరలో తెలంగాణ, ఆంధ్ర రాష్ర్టాల్లోని సికింద్రాబాద్ - విజయవాడ నడుమ కాజీపేట రైల్వే జంక్షన్ మీదుగా నడవనుంది. ప్రధాని నరేంద్రమోదీ ఈనెల 19న హైదరాబాద్ పర్యటనకు వచ్చి సికింద్ర�