సికింద్రాబాద్ : వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని సికింద్రాబాద్, కంటోన్మెంట్ వ్యాప్తంగా వైష్ణవాలయాల్లో గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. సికింద్రాబాద్ కంటో�
Minister Niranjan Reddy | వైకుంఠ ఏకాదశి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరు సుఖ సంతోషాలతో ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రత్యేక పూజా కార్యక్రమాలును నిర్వహించారు.
Minister Indrakaran reddy | దేవరకోట దేవస్థానానికి రూ.70 లక్షల నిధులతో అభివృద్ధి చేశాం. భవిష్యత్తులో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
తిరుమల: రేపు తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి ఉత్తర ద్వారా దర్శనం కల్పించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. తిరుమలకు వచ్చే భక్తులకు మెరుగైన సేవలుఅందించనున్నామని టీటీడీ అదనపు ఈవో ధర్మార
Bhadradri | భద్రాద్రిలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా స్వామివారు రోజుకో రూపంలో దర్శనమిస్తూ భక్తులకు కనువిందు చేస్తున్నారు.
తిరుమల: వైకుంఠ ద్వార దర్శనం కోసం స్థానికులకు మాత్రమే ఈ నెల 13 నుంచి 22 వ తేదీ వరకు అవకాశం కల్పించనున్నారు. రోజుకు 5 వేల టికెట్ల చొప్పున 50 వేల సర్వదర్శనం కోసం ఏర్పాట్లు చేసింది టీటీడీ. తిరుమలలో జనవరి 13న వ�
Mukkoti ekadasi | ధనుర్మాస వేళ.. ఆధ్యాత్మిక వైభవాన్ని రెండింతలు చేసే పర్వదినం ముక్కోటి ఏకాదశి. మహావిష్ణువు దర్శనం కోసం ముక్కోటి దేవతలు వేచి ఉండే పుణ్యదినం. ఉత్తర ద్వారం నుంచి పురుషోత్తముణ్ని దర్శించుకునే అద్భుతమై�
తిరుపతి : ఉత్తరద్వార దర్శనం తిరుమలలో ఈ నెల13 నుంచి 22 వ తేదీ వరకు జరగనున్నది. శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వైకుంఠ ద్వార దర్శనం కోసం జనవరి10వతేదీ ఉదయం 9 గంటలకు తిరుపతి లో సర్వదర్శనం టికెట్లు జారీ చేస్తామని టీటీడీ
Vaikunta Ekadashi | భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో జనవరి 3 నుంచి 23వరకు శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల పోస్టర్ను దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మంగళవారం ఆవిష్కరించారు.