భద్రాచలంలో ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాలు బుధవారం ప్రారంభం కానున్నాయి. తొలుత పగల్పత్తు ఉత్సవాల్లో భాగంగా భద్రాద్రి రామయ్య మత్స్యావతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇప్పటికే భద్రాచలం పట్టణం సర్వా�
TTD | తిరుమల(Tirumala)శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో డిసెంబరు 12 నుంచి 2024 జనవరి 5వ తేదీ వరకు అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగనున్నాయని టీటీడీ (TTD) అధికారులు వివరించారు.
Tirumala | వైకుంఠ ఏకాదశి(Vaikunta Ekadasi) సందర్భంగా డిసెంబరు 23 నుంచి జనవరి 1వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ ఈవో (Ttd EO)ఎవి.ధర్మారెడ్డి తెలిపారు.
పట్టణంలోని శివకేశవ ఆలయంలో భక్తులు ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. వేద పండితుల సమక్షంలో నిర్వహించిన విష్ణు, శ్రీదేవి-భూదేవి, పార్వతి-పరమేశ్వరుల కల్యాణ మహోత్సవంలో భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకర
సోమవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా 200 ఏళ్ల నాటి వరదరాజ పెరుమాళ్ ఆలయంలోకి దళితుల ప్రవేశానికి ఏర్పాట్లు చేశారు. దీంతో స్థానిక ఎస్సీ ప్రజలు డబ్బు వాయిద్యాల మధ్య గుడిలోకి వెళ్లి పూజలు చేశారు.
వైకుంఠనాథుడి చల్లని చూపు ప్రసరించే కాలం. దేవతలంతా వేకువ వేళ శ్రీహరిని అర్చించే సమయం. ఉత్తర ద్వారం నుంచి శేషశయనుడిని దర్శించి తరించే పర్వం ‘వైకుంఠ ఏకాదశి’. ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యం సంతరించుకున్న ‘మ�
Vaikuntha Ekadashi | భద్రాచలం వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. సీతారామచంద్రస్వామి ఉత్తర ద్వారదర్శనం నుంచి సోమవారం భక్తులను అనుగ్రహించనున్నారు. రామయ్య దర్శనానికి భారీగా
TTD | వైకుంఠ ఏకాదశికి టీటీడీ స్థానిక ఆలయాలు ముస్తాబయ్యాయి. జనవరి 2న వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా స్థానిక ఆలయాల్లో భక్తుల సౌకర్యార్థం విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. అన్ని ఆలయాల్లో ప్రత్యేక క్యూలైన్లు, చలు�
‘వామనావతారా పాహిమాం.. పాహిమాం..’ అంటూ భక్తులు పులకించిపోయారు. భద్రాచలం సీతారామచంద్రస్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు వైభవోపేతంగా సాగుతున్నాయి.
అమీర్పేట్ : వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. గురువారం ఉదయం ప్రత్యేక దర్శన సమయంలో మంత్రి తలసాని త
వికారాబాద్ : మార్గశిర మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని సర్వేకాదశి/మైకుంఠ ఏకాదశి/ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. జనవరి 13 గురువారం ఏకాదశి రోజంత ఉంటుంది. వికారాబాద్ పట్టణంలోని అనంతపదన్మాభస్వామి దేవాలయం, �
శంషాబాద్ రూరల్ : వైకుంఠ ఏకాదశి సందర్భంగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా, ఒమిక్రాన్ వ్యాధులు రాకుండా ప్రజలను కా�